Revanth Reddy |‘రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదు’అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నిస్సిగ్గు వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్తు ప
కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బట్టబయలైంది. ఖండాంతరాలు దాటి హస్తం పార్టీ తీరు రైతులకు ప్రస్ఫుటమైంది. అమెరికాలో తానా సభలకు హాజరయ్యేందుకు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రవాసులతో మాట్లాడుత�
రైతన్నకు 24 గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదని.. 3 గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందంటూ టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భగ్గుమన్నారు. రైతులు మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరంట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు, బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న 24 గంట
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతు లు, బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న ఉచిత కరెంట్కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క�
కాంగ్రెస్ పార్టీ దురుద్దేశం బయటపడింది. రైతు వ్యతిరేకి అన్న నిజం తేటతెల్లమైంది. ఎవుసానికి ఉచిత కరెంట్ ఎందుకన్న ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వికారాబాద్ జిల్లా రైతాంగం భగ్గుమన్నది.
త ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తెలంగాణలో సం క్షోభం నెలకొనగా.. నేడు బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పాలన సాగుతున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఆకర్షితులై మంగళ�
రైతులకు మూడు గంటలపాటు మాత్రమే ఉచిత విద్యుత్తు ఇస్తే సరిపోతుందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆల
రేవంత్రెడ్డిని చంద్రభూతంగానే తెలంగాణ సమాజం గుర్తిస్తుందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రైతులకు సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రై�
ఎకరం పొలం పారించేందుకు గంట కరెంట్ చాలని, మూడు ఎకరాలు పారాలంటే మూడు గంటలు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.
రాష్ట్రంలోని సంపదను మళ్లీ దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణను గుడ్డి దీపం చేసే ప్రయత్నం చేస్తున్నా�
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అని పెద్దలు ఊరికే అనలేదు. వ్యవసాయం దండుగ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో వ్యాఖ్యానిస్తే.. అదే తరహాలోనే నేడు ఆయన అనుంగు శిష్యుడు, టీ�
24 గంటలు వద్దు.. 3 గంటలు చాలు అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గు చేటని, దీంతో ఆ పార్టీ నిజ స్వరూపం బయటపడిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేం�