రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ విగ�
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు కరంట్ షాక్ తప్పదని, రైతులు బాగుపడుతుంటే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రైతాంగానికి టీఎస్పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డ�
Minister Koppula Eshwar | ఉచిత విద్యుత్ విషయంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) డిమాండ్ చేశారు.
Minister Vemula | రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula ) మండిపడ్డారు.
Minister Mallareddy | రైతు వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిజస్వరూపం బయట పడిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy ) ఆరోపించారు.
Minister Gangula | రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రద్దు చేస్తామన్న వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్
Minister Talasani | రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులు లేకుండా పోతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్పై మండిపడ్డారు. రైతులను కష్టపెట్టే ఏ ప్రభుత్వం కూడా బాగుపడిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. వ్యవసాయాని�
Telangana | పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రైతులు భగ్గుమంటున్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదు అని, తెలంగాణపై మరో సారి విషం చిమ్మిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అ�
Harish Rao | హైదరాబాద్ : ఉచిత కరెంట్పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అడ్డగోలు మాటలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా రేవంత్పై హరీశ�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో సరిపడా సాగునీరు, ఉచిత విద్యుత్, పంటపెట్టుబడి వంటి పథకాల అమలుతో తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. గతంలో వ్యవసాయం
Revanth Reddy | హైదరాబాద్ : ఉచిత కరెంట్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. రేవంత్ తీరుపై కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి ప్రకటనలు చేసేందుకు �
V Prakash | హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాష్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డివి అజ�
Minister KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్�