ఎవరా ఇద్దరు? రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పుడు ఇదే చర్చ. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నది.
రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా తయారైంది. పార్టీలో నాయకుల మధ్య రోజురోజుకూ విభేదాలు భగ్గుమంటున్నాయి. కొత్తగా చేరికలేమోగానీ.. ఉన్న నేతల మధ్య సమన్వయం లేక ద్వితీయశ్రేణి నాయకులు తలలుపట్టుకుంట�
దేశంలో అన్ని వర్గాలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎవరెన్ని చేసినా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని స్పష్టంచేశారు. మిగతా పార్టీ�
Kadiyam Srihari | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తరకుమారుడి వంటివాడని.. ఉత్తమాటలే తప్పా చేసిందేమీ ఉండని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సెటైర్లు వేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి గ్రామంలో
ప్రజాదరణ కోల్పోయిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చేందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నది. కాంగ్రెస్ నాయకులనే తిరిగి అదే పార్టీలో చేర్చుకుంటున్నది. పైగా బీఆర్ఎస్ నాయకులంటూ కలరింగ్ ఇస్త�
టీఆర్ఎస్ పుట్టకముందే కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం నడిపారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిన్నారెడ్డిని ఇరకాటంలో పడేశాయి.
అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడోసారి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనదైన వ్యూహ చతురతతో ముందుకు సాగుతున్నారు.
సొంత పార్టీల్లో ఆధిపత్య పోరుతోనే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు పాదయాత్రలంటూ హడావిడి చేస్తున్నారు. గతంలో బండి సంజయ్ యాత్రలు చేసి అలిసిపోయిండు. రేవంత్రెడ్డి మధ్యలోనే ఆపేసిండు. ఇప్పుడు భట్టి
విపక్ష నాయకులు చేస్తున్న పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukender reddy) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth reddy), బండి సంజయ్ (Bandi Sunjay) పాదయాత్రలు చేసి అలసిపోయారని వి�
రాష్ట్రం ఏర్పడకముందు పదేండ్ల కాలానికి, ఏర్పడిన తరువాత పదేండ్లలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.