Revanth Reddy | వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక ఎకరానికి నీళ�
MLA Seethakka | కాంగ్రెస్లో కుర్చీలాట మ్యూజికల్ చైర్ను తలపిస్తున్నది. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం.. అన్న చందంగా అప్పుడే ముఖ్యమంత్రిగా ఎవరు? అనే పంచాయితీ మొదలైంది. పార్టీలో అప్పుడే ఒకరికి ఒకరు చెక్ �
తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ (PM Modi) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణపై (Telangana) వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని విమర్శించారు. ఏ మొహం పెట్�
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లక్ష్యంగా కాంగ్రెస్లో కొం దరు పావులు కదుపుతున్నారా? ఆయనను ఓడించడమే లక్ష్యంగా స్కెచ్ వేస్తున్నారా? తద్వారా పార్టీలో తనకు పోటీ లేకుండా చేయాలనుకుంటున్నారా? భట్టిని ఓడించేంద
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. నాగర్కర్నూల్ జిల్లాలో నాగం జనార్దన్రెడ్డికి, కొల్లాపూర్ నియోజకవర్గంలో జగదీశ్వరరావుకు, వనపర్తి నియోజకవర�
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు �
కాంగ్రెస్లో కొట్లాటల ఆనవాయితీ కొనసాగుతునే ఉన్నది. తాజాగా పార్టీలో మండల కమిటీల ఏర్పాటు చిచ్చు రగిల్చింది. నేతల అసంతృప్తితో గాంధీ భవన్ వేదికగా రచ్చ రచ్చ అయ్యింది. కమిటీల ఏర్పాటుకు వ్యతిరేకంగా పలు జిల్ల�
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏనాడో దూరమైన కాంగ్రెస్, ఎన్నడూ జనం నమ్మనే నమ్మని బీజేపీలు నింగికి నిచ్చెన వేస్తున్నాయి. విచిత్రాతి, విచిత్రమైన, వింత ధోరణులతో, రోదనలతో రాజకీయ కాలుష్యాన్ని రాజేస్తున్నాయి. నమ్మిత
కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో రూ.2వేల పింఛన్ అమలు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సవాల్ చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారాలు, అబద్ధపు మ
Congress | కాంగ్రెస్లో మళ్లీ లొల్లి మొదలైంది. పార్టీలోని బీసీ నేతలు నిరసనగళం వినిపిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం పక్కన పెట్టిందా? ఇదే అనుమానాన్ని రేకెత్తిస్తున్నది ఖమ్మం సభ సాగిన తీరు. పార్టీలో మున్ముందు టీపీసీసీ అధ్యక్షుడికి పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ కంగాళి సభను తలపించింది. అంతా గందరగోళం. అయోమయం. షరామాములుగానే ముఖ్యనేతలంతా స్టేజీపై పెత్తనం ప్రదర్శించేందుకు పోటీపడ్డారు.
ఆయ నో జాతీయ పార్టీ అగ్రనేత.. అంతటి వ్యక్తి సభలు, సమావేశాల్లో ప్రసంగిస్తే జనం మైమరిచిపోయేలా ఉండాలి. తన పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన పాలన అందిస్తామో తెలియజేయాలి. కానీ ఖమ్మం నగరంలో తెలంగాణ పీసీసీ ఆధ్వర్�
ఖమ్మం సభ సాక్షిగా కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటున్నది. ఆదివారం నిర్వహించనున్న ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో వైరివర్గాలు సాగిస్తున్న ఆధిపత్యపోరు కాంగ్రెస్ పార్టీని �
కాంగ్రెస్లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పుడే పార్టీలో సెగ మొదలైంది. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్రావు�