CJI | భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud)ని తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్లోని తాజ్ఫలక్నుమాలో సీజేఐతో భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో బుధవారం జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీజేఐని సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా హైకోర్టు నిర్మాణం గురించి వారి మధ్య కాసేపు చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను ముఖ్యమంత్రి @revanth_anumula మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమాలో సీజేఐ చంద్రచూడ్ను కలుసుకున్నారు.#CJIChandrachud #SupremeCourt #HighCourtofTelangana pic.twitter.com/DMj1zy2KNO
— Telangana CMO (@TelanganaCMO) March 28, 2024
#WATCH | Telangana CM Revanth Reddy welcomes Chief Justice of India DY Chandrachud in Hyderabad
(Video source: CMO) pic.twitter.com/LMjizVg0lc
— ANI (@ANI) March 28, 2024
Also Read..
Taj Mahal | తాజ్ మహల్ను శివాలయంగా ప్రకటించండి.. యూపీ కోర్టులో కొత్త పిటిషన్
Dilip Ghosh | దీదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్పై కేసు నమోదు
Bhagwant Mann | శుభవార్త చెప్పిన పంజాబ్ సీఎం.. మూడో బిడ్డకు తండ్రైన భగవంత్ మాన్