న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దానంతట అదే ఏర్పడదని, పారదర్శకత, స్థిరత్వం, స్వీయ దిద్దుబాటు సంసిద్ధత ద్వారా దానిని నిరంతరం సంపాదించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ అన్నారు.
CJI Surya Kant: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్కు లండన్లో చేదు అనుభవం ఎదురైంది. బిర్క్బెక్ కాలేజీలో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. జూన్ 4వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే భారతీయ హై కమిషన్ ఈ ఘటనను ఖండించిం�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఐదుగురు కొత్త న్యాయమూర్తుల చేత మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వృథా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రస్తుతానికి సోమ, శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా కేసుల విచారణలు నిర్వహించాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరినట్లు భారత ప్�
Supreme Court | కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner), ఎన్నికల కమిషనర్ (Election Commissioner) నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) సభ్యత్వాన్ని తొలగిస్తూ.. కొత్త చట్టం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప
Supreme Court | జాతీయపతాకం (National Flag) పై అశోక చక్రం (Ashoka Chakra) ను ఎలా చూపాలన్న దానిపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేసింది. ఈ అంశంపై విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సమాజానికి ఉపయోగపడే అంశాలను ధర�
Supreme Court | ఢిల్లీ (Delhi), దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రస్థాయిలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ
Supreme Court | ఆన్లైన్ కంటెంట్ (Online Content) నియంత్రణపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా (Social Media) లో అప్లోడ్ చేసే కంటెంట్కు ఎవరో ఒకరు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం �
New CJI Justice Surya Kant | జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఇటీవల సీజేఐ బీఆర్ గవాయ్ ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో.. ఈ మేరకు కేంద్ర న�
53వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమ�
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై నిండు కోర్టులో జరిగిన దాడి గర్హనీయమని మాల సంఘాల నాయకులు అన్నారు. దాడిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్�
సుప్రీంకోర్టు ప్రధాన ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గావాయి పైన దాడి చేసిన లాయర్ ను ఉరితీయాలని పట్టణ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
BR Gavai: తెలంగాణ టూరులో సీజేఐ గవాయ్కు ఇన్ఫెక్షన్ అయ్యింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్ల�