Harish Rao | ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకి మోత అన్నట్లుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఎద్దేవా చేశారు. కేరళ ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో ముఖ్యమంత
Virosh | ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన స్టార్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయన స్వయంగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లి నూతన వధూవ
KTR | మూసీని అభివృద్ధి చేసే సత్తా లేకపోతే రేవంత్ రెడ్డి తప్పుకోవాలి. ఆ ప్రాజెక్టును బీఆర్ఎస్కు అప్పగిస్తే రూ.16 వేల కోట్లతోనే సుందరీకరిస్తం. మూసీ అభివృద్ధికి అన్ని పార్టీలు కృషి చేసినా బీఆర్ఎస్ పాలనలోన
Real Estate | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంపై అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. రేవంత్రెడ్డి సర్కార్ దుందుడు నిర్ణయాలతో స్థిరాస్తిరంగంలో క్రయవిక్రయాలు దారుణం�
కాంగ్రెస్ ప్రభుత్వం బడుగుల బతుకులను బుగ్గి చేస్తున్నది. హైదరాబాద్ మహానగరంలో పేదలు ఉండటానికి వీల్లేదని కంకణం కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నది. హైడ్రా పేరుతో, మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి పేరుతో ఇం�
విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి సర్కార్ సొమ్ముతో హార్వర్డ్ టూర్కు వెళ్లారని హరీశ్ విమర్శించారు. గురువారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఎక్స్లో పోస్ట్ చేశారు.
మూసీ(Musi river) పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్త ర భాగం నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖ
క్యాతనపల్లిలో ప్రజాతీర్పును కాలరాసి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ సర్కార్ తనపై అక్రమ కేసులు బనాయించి జైలులో ఎన్నో ఇబ్బందులు పెట్టిందని.. అయి నా చివరకు న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్�
రాష్ట్రంలోని వివిధ చోట్ల సన్న, చిన్నకారు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న హైడ్రామా ఇది. వేలం వేయాల్సిన భూములను అస్మదీయులకు కట్టబెడుతూ, అభివృద్ధి కోసం వినియోగించ
అచ్చం న్యూస్ పేపర్లలో ప్రచురించినట్టే రాజకీయ పార్టీలు కొన్ని బోగస్ వార్తలు ప్రచారంలోకి తీసుకురావడం ఎక్కువైంది. కాబట్టి ఈ వార్త కూడా అలాంటిదే అనిపించి, ఆ వార్త గురించి ‘గ్రోక్' అనే కృత్రిమ మేధను అడిగి
హనుమకొండ చౌరస్తా, మార్చి 4 : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానం కేటాయించాలని ఎంఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ(Manda Kumar Madiga) డిమాండ్ చేశారు.
Rajyasabha Elections | రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ నుంచి మొత్తం రెండు స్థానాలు ఖాళీ అవుతుండగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకే స్థానం మాత్�
‘Fee Reimbursement |ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రాష్ట్ర ఆర్థిక భారాన్ని పెంచుతున్నది. రెండేండ్లు పనితీరు సక్రమంగా లేని ప్రైవేటు కళాశాలలకు ఆ పథకాన్ని ఉపసంహరించాలి’ ఇదీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యా క�