సర్కారీ కొలువు కోసం ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ పట్టిన యువత ఆశలు ఇక గల్లంతు కాబోతున్నాయా?.. అశోక్నగర్, దిల్సుఖ్నగర్, చిక్కడపల్లిలో తీసుకున్న పోటీ పరీక్షల శిక్షణ అంతా వృథాయేనా? 12 ఏండ్లుగా అహోరాత్రులు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నివేషాలు వేసినా, చివరకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ సీఎం కాలేరని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచ
రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దగా మరోసారి బట్టబయలైంది. ఆయా తరగతుల కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్రెడ్డి సర్కార్..
ఓవైపు అసెంబ్లీలో ఈ ఏడాదికి రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్ల కొరతతో మహిళలు అవస్థలు పడుతున్నారు.
మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్రెడ్డి పార్టీని వీడడం కల్లోలం సృష్టిస్తున్నది. తన నలభై రెండేళ్ల సేవలకు విలువ లేకుండా పోయిందని, రేవంత్.. ఆయన వర్గం వలసవాదులకు పెద్దపీట వేసి తనను అడుగడుగు�
రాష్ట్రంలో కాంగ్రెస్ను ఫిరాయింపుదారులతో నింపేశారని, పార్టీని పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నారని మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా రాష్ట్రంలో ముఖ
తెలంగాణలోని అన్ని జిల్లాలకు, ఇతర రాష్ట్రాల గిరిజనులకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంటుంది. అందుకే సేవాలాల్ ఆలయం హైదరాబాద్లో నిర్మించాలని బంజారాలు డిమాండ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతం కంటే నగరానికి సమ
‘చెల్లని రూపాయికి గీతలెక్కువ’.. ‘చేతకాని మనిషికి మాటలెక్కువ’ ఈ సామెతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విషయంలో అక్షర సత్యాలు. 28 నెలల పాలనలో సాధించినదేమీ లేదు చెప్పుకోవడానికి. అసలు పరిపాలనపై పట్టు సాధించలేకపో
Jeevan Reddy | అది 2021 జనవరి మాసం.. టీపీసీసీ అధ్యక్ష పదవి నియామక సందర్భం.. తెలంగాణ నేతలు ఉత్కంఠతతో చూస్తున్న సమయం అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి పేరు తెర మీదికి వచ్చింది. ఆయనను స్వయంగా �
దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ దగా చేసింది. వారి పింఛన్ సొమ్ము పెంచేదాకా సర్కార్ను వదలబోము. వారికిచ్చిన ఇతర హామీలన్నింటినీ నెరవేర్చేదాకా బీఆర్�