రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమాన్ని కొడంగల్కు మార్చి సీఎం రేవంత్రెడ్డి ఉపాధ్యాయులను అవమానించారని టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా ఆనంద్ మండిపడ్డారు. శనివారం తెలంగాణభవన్లో రిటై�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం నకిరేకల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన- ప్రగతి సభలోనూ సీఎం రేవంత్రెడ్డి తీరు మారలేదు. అవే తిట్ల పురాణం, ప్రతిపక్షంపై శాపనార్థాలు, బండ
ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులకు రేవంత్రెడ్డి ఇచ్చిన సలహాలు, సూత్రాలు చూస్తే, పాపం చదువు చెప్పే గురువులకే మైండ్ బ్లాంక్ అయిపోయుంటది. ‘ఒక రెండేళ్ల దాకా మీ ధర్నాలు, ర్యాలీలు పక్కనపెట్టి సైలెంట్గా ఉండ
ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇచ్చిన హామీలు విస్మరిస్తున్నందున చేపట్టనున్న రెడ్డి నిరసన దీక్షను విజయవంతం చేయాలని జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అన్నారు. �
KTR | కేఆర్ఎంబీ ఆదేశాలు తెలంగాణకు గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశాలు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన�
Revanth Reddy | ఒకే పార్టీ.. రెండు పొరుగు రాష్ర్టాలు.. కానీ నాయకత్వ శైలిలో నకకూ.. నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. కర్ణాటకలో అసమ్మతి గళం విప్పిన ఎమ్మెల్యేలకు అధిష్ఠానం అండతోనే గట్టిగా బుద్ధి చెప్తూ.. ‘వెళ్లేవాళ్లు వెళ
Revanth Reddy | రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి తర్వాత ఆ స్థాయిలో ఆయన కుటుంబంలో సోదరుడు తిరుపతిరెడ్డి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి తిరుపతిరెడ్డినే షాడో
ఇంటర్ విద్యతో పెట్టుకుంటే సీఎం రేవంత్రెడ్డి ఇంటికెళ్లడం ఖాయమని, ఇంటర్ను పాఠశాల విద్యలో విలీనం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పీ మధుసూదన్రెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ�
TG Transco : విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గుతున్న కాంగ్రెస్ సర్కార్ ట్రాన్స్కోలో 26 శాతం వాటాను విక్రయించేందుకు వ�
Kodangal | రాష్ట్రస్థాయి టీచర్స్ డే వేడుకల వేదికను ప్రభుత్వం అనూహ్యంగా హైదరాబాద్ నుంచి కొడంగల్కు మార్చింది. తొలుత హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని ఆధునికీకరించిన బాలభవన్లో కార్యక్రమం నిర్వహించాలని
Konda Surekha | మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవ్వడానికి ముందు ఢిల్లీలో, బర్తరఫ్ అనంతరం హైదరాబాద్లో మీడియా సమావేశంలో కొండా సురేఖ రేవంత్ సర్కార్, కాంగ్రెస్ అధిష్ఠానంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సురే�
Konda Surekha | ‘ప్రశ్నించడమే పాపమైందా? ముఖ్యనేత, ఆయన సోదరుల దురాగతాలు, భూదందాలను బహిరంగంగా నిలదీయడమే శాపమైందా? ప్రశ్నించినందుకు పగపట్టి, వెంటాడి, వేటాడి మరీ కాటేశారా? ప్రశ్నిస్తే పదవి కోల్పోవాల్సిందేనా?’ అంటే ఈ ప�