MLA Palla Rajeshwar Reddy | తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి 18 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను మాత్రమే కొంటామని కఠినమైన నిర్ణయాలు పెట్టింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
Rakesh Reddy | ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ జూబ్లీహిల్స్లో ఊరేగితే రాష్ట్రంలో పాలన పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి? అని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తా
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం నిర్వహించిన ప్రచార సభ అట్టర్ఫ్లాప్ అయిందనే చర్చ జోరుగా జరుగుతున్నది. ఈ సభకు నియోజకవర్గంలోని మైనార్టీల నుంచి మద్దతు కరువైంది.
Azaharuddin | అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతున్నట్లు సర్వే రిపోర్టులు రావడంతో నష్ట నివారణ చర్యల్లో భా
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అభినందన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. భారీ ఏర్పాట్లు, హంగు ఆర్భాటాలతో యూసుఫ్గూడలో ఏర్పాటు చేసిన సభకు సినీ కార్మికులు ముఖం చాటేశారు.
తాను పత్తి రైతు సమస్యలపై ముంబై వెళ్లిన సమయం చూసి, తన శాఖ పరిధిలోని సినీ కార్మికుల అభినందన సభ పెట్టడం తనను దారుణంగా అవమానించడమేనని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన వ్�
Irrigation Projects | రాష్ట్రంలోని ఆనకట్టల భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని, జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణలో సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి హైదరాబాద్ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సినీ కార్మిక సంఘాలు మంగళవారం యూసుఫ్గూడలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు వీలుగా తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల జలాలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇరిగేషన్ అధికారుల ను
రేవంత్రెడ్డికి ఓట్లేసి తప్పుచేసినమని ఆయన సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మన దేశంలో పాలకులు దీర్ఘకాల లక్ష్యాలను గొప్పగా ప్రకటించి, వాటికి విజన్ అని పేరు పెడుతుంటారు. అలాంటి లక్ష్యాలు దేశాభివృద్ధికి మంచివే. అయితే వాటి సాధనలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. వాటి ప్రచారంతోనే హ
‘దక్కన్ కంపెనీ డైరెక్టర్ను తుపాకితో బెదిరించింది మీ అనుచరుడు రోహిన్రెడ్డా? మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంతా? ఈ అక్రమ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణకు సిద్ధమా?’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్�