నైని టెండర్ను రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల్లో మొత్తం 420 హామీలు ఇచ్చింది. రెండేళ్లలో పాక్షికంగా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అరకొరగా రైతు భరోసా, సగం మందికే రైతు రుణ
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్సిన్హా , రాష్ట్ర అధ్యక్షుడు వల్లి ఉల్లాఖాద్రీ, రాష్ట్ర కార్య
హైదరాబాద్ ఒక నగరం కాదు. ఇది తెలంగాణ ఆర్థిక శ్వాస. ఈ నగరం కేవలం భవనాలు, రోడ్లు, ఫ్లైఓవర్లు మాత్రమే కాదు. ఇది లక్షలాది యువతకు ఉపాధి, వేలాది పరిశ్రమలకు ఆధారం, కోట్లాది కుటుంబాలకు జీవనాధారం.
T Hub | టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి స్పందించారు.
T Hub | యువతను సాంకేతిక రంగంలో ప్రోత్సాహం అందించాలనే సత్సంకల్పంతో నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రారంభించిన టీ-హబ్ లక్ష్యాన్ని నేటి కాంగ్రెస్ సర్కార్ నీరుగారుస్తున్నది.
Telangana | రాష్ర్టానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయని ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఊదరగొడుతుంటే.. వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
అభివృద్ధి పనుల ప్రారంభంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డివెంకట్రెడ్డి పేర్లు పెట్టక పోవడంతో గమనించిన అధికారులు శిలాఫలకం మాయం చేసిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్లో చోట�
Bhatti Vikramarka | తనను అవినీతిపరునిగా జనం ముందు నిలబెట్టిన ముఖ్యనేత మీద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కసితో ఉన్నారా? నైని బొగ్గు గనుల టెండర్లు ప్రారంభం కాకముందే అవినీతి జరిగినట్టు రాయించిన రాతల మీద ఆయన రగిలిపోత�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏడు గంటల పాటు విచారించిన సిట్ అధికారులు తడబాటు, తొట్రుపాటుకు గురైనట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ కేటీఆర్ను పిలిచిన పోలీస్ అధికారుల�
తెలంగాణలోని టీడీపీ అభిమానులు సంతోషపడ్డారు. ఇన్నాళ్ళకు తమకు నాయకుడు దొరికిండు అని సంబరపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్రెడ్డి ఖమ్మంలో మాట్లాడిన మాటలు విని తెలంగాణలో టీడీపీకి మళ్లీ జీవం వచ్చి�