Revanth Reddy Delhi Tour | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 74వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. సోమవారం ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన జరిగే ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్నారు.
Revanth Reddy | ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ని నిరసిస్తూ శనివారం రాత్రి హైదరాబాద్లో కాంగ్రెస్ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ కంటే, ప్రదర్శించిన బ్యానర్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యనేత నాయకత్వం మధ్య ఆధిపత్య పెనుగులాట జరుగుతున్నదా? వలస వ్యూ హాన్ని కట్టడి చేసి, ముఖ్యనేత చుట్టూ కేంద్రీకృతమైన శక్తి కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు ఏఐసీసీ ‘ఆపరేషన్ తెలంగాణ క�
KTR | రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఆర్' ఉద్యమం రాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు ప
దేశంలో విద్యాశాఖ మంత్రు ల కిస్మత్ బాగా లేదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితులు, వివి ధ కారణాలతో ఇప్పటికే రాజీనామా చేసి న స్మృతి ఇరానీ, రమేశ్ పోక్రియాల్, ప్రకాశ్ జవదేవకర్, ధర్మేంద్ర
‘వైద్య రంగానికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తున్నది. ప్రస్తుతం నగరంలో నిర్మిస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఈ ఏడాది డిసెంబర్ 9న ప్రారంభిస్తాం. సర్కార్ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వ
రాష్ట్ర విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్న ఆ శాఖ మంత్రి రేవంత్రెడ్డి కూడా రాజీనామా చేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజాబలం ముందు ఎంతటి బలవంతులైనా తలవంచక �
విద్యార్థుల సమస్యలను పరిషరించలేని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత సమస్యలను పట్టించుకోక�
రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
ఓ వైపు నీట్ ప్రశ్నాపత్రం లీక్ చేసి అమాయక విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పిన కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ధోకా వెరసి ఆశావహులు, భవిష్యత్తు బా�