Supreme Court | గర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు అసాధారణ తీర్పు ఇచ్చింది. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏండ్ల బాలికకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్�
CJI | భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud)ని తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు.
CJI | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Tirumala temple) భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) దర్శించుకున్నారు.
New High Court | హైదరాబాద్ రాజేంద్రనగర్ వద్ద బుద్వేల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ భూమిలో నూతన హైకోర్టు భవనాల నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం భూమిపూజ చేయనున్నారు.
ప్రజాస్వామ్యానికి ఓటు మూలాధారం. ప్రజల అభిమతం తెలిపే పవిత్రమైన పత్రం బ్యాలెట్. ఆ పత్రం అపవిత్రమైపోయింది. స్వేచ్ఛ, పారదర్శకత గాలికెగిరిపోయాయి. బ్యాలెట్లో నిక్షిప్తమైన తీర్పు తారుమారైంది.
న్యాయ వ్యవస్థలో వాయిదాల సంస్కృతి పోయి.. వృత్తి నైపుణ్యంతో (ప్రొఫెషనలిజం) కూడిన సంస్కృతి రావాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. సంస్థాగత మార్పులపై చర్చలు జరగాల్స�
Supreme Court | భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చరిత్ర సృష్టించింది. ఒకే రోజు 11 మంది మహిళా న్యాయవాదులకు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 14 మంది �
Supreme Court: సుప్రీంకోర్టులో విస్కీ బాటిళ్లు ప్రత్యక్షం అయ్యాయి. అది కూడా సీజేఐ చంద్రచూడ్ టేబుల్ ముందు. మధ్యప్రదేశ్కు చెందిన లిక్కర్ కంపెనీ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అడ్�
CJI | భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శనివారం ఉదయం గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని ద్వారకాదీశ్ ఆలయంలో ద్వారకాదీశుడిని దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వెంట ఆయన సతీమ�
Supreme Court | ఓ ట్రాన్స్జెండర్ ఉన్నత చదువులు చదివింది. టీచర్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేసింది. ఇక సంపాదన కోసం టీచర్గా చేరింది. కానీ కొన్నాళ్లకు ఆమె ట్రాన్స్జెండర్ అని తెలియడంతో విధుల నుంచి తొలగించ�
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన 5000కు పైగా కేసుల విచారణను వేగవంతం చేసేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం అన్ని హైకోర్టులను ఆదేశించింది.