జమిలి ఎన్నికల అమలుకు భారత ఎన్నికల సంఘానికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టకూడదని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, జేఎస్ ఖేహార్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి సూచించారు.
ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ఎల్యూ) ప్రొఫెసర్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గురువారం నియమితులయ్యారు. భారతీయ న్యాయ విద్యలోఇదో వినూత్న అధ్యాయమని ఎన్ఎల్యూ ఈ సందర్�
DY Chandrachud: నాన్న చీఫ్ జస్టిస్గా ఉన్న సమయంలో కోర్టుకు వెళ్లలేదని మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. బీబీసీ హార్డ్టాక్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతీయ న్యాయ వ్యవస్థలో మహిళా లాయర్ల స
Justice Hrishikesh Roy | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శనివారం పదవీ విరమణ చేసిన జస్టిస్ హృషికేష్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజా కార్యక్రమంల�
సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని వర్గాలు కోర్టు తీర్పులను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. ఈ విషయంలో న్యాయమూర్తులు అప్రమత్తంగ�
DY Chandrachud | న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కేసుల తీర్పులను ప్రభావితం చేసేందుకు కొందరు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారన్నారు. దాని�
DY Chandrachud | ఢిల్లీలో వాయు కాలుష్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ (DY Chandrachud) ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేసినట్లు తెలిపారు.
భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్పై సమాజ్వాదీ నేత, ఎంపీ రామ్గోపాల్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ, అయోధ్య రామజన్మ భూమి వివాదం ప�
Marital rape: భార్యను రేప్ చేసే భర్తకు.. శిక్ష పడకుండా రాజ్యాంగ రక్షణ కల్పించే అంశంపై దాఖలైన పిటీషన్లను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. వివాహ బంధంలో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటే, అప్పుడు వివాహ వ్య�
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను లంచంగా పరిగణించాలన్న పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్రం, ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
PM Modi | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నివాసంలో గణపతి పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు.
Chief Justice DY Chandrachud : ఓ లాయర్కు సీజే వార్నింగ్ ఇచ్చారు. గొంతు చించుకోవద్దు అన్నారు. స్వరం తగ్గించి మాట్లాడాలన్నారు. జనాలను కాదు, జడ్జీలను ఉద్దేశించి మాట్లాడుతున్నావని గుర్తు చేశారు.