CJI Justice Chandrachud | న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. తమిళనాడు మధురైలో జిల్లా సెషన్స్ కోర్టు, చీఫ్ జ్యుడీషియల్ మేజిస�
భారత రాజ్యాంగం మౌలిక స్వరూపం ధ్రువతార వంటిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. మనం పయనించాల్సిన మార్గం సంక్లిష్టంగా ఉన్నప్పుడు..
న్యాయాన్ని వెతుక్కుంటూ పౌరులు కోర్టులకు రావడానికి బదులుగా న్యాయస్థానాలే పౌరుల వద్దకు వెళ్లేలా మార్పులు జరుగాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు.
DY Chandrachud | జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో విలక్షణ కేసుల్లో తీర్పులను ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచారు. రెండు కేసుల్లో తండ్రి నిర్ణయాలను తోసిపుచ్చి తీర్పుల
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ సిఫా