KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రైతు వేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చార�
రైతు సంక్షేమం విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. వ్యవసాయానికి మూడు గంటల కరంటు సరిపోతుందని చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రైతుల్లో ఆగ్రహం �
కాంగ్రెస్కు అధికారమిస్తే తెలంగాణలో వ్యవసాయాన్ని కల్లోలం చేస్తుందని సతుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పండుగ చేసిన వ్యవసాయాన్ని మళ్లీ దండగ చేసేందుకు పీసీసీ చీఫ�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సీతక్క అభిమానులు, పార్టీ నాయకులు కొందరు అభినందనలు చెప్పడానికి ఫోన్ చేస్తే, అలాంటిదేమీ లేదు �
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏపీకి చెందిన చంద్రబాబు ఏజెంట్ అని, బాబు డైరెక్షన్లోనే రేవంత్ నాటకాలు ఆడుతున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రేవంత్కు పీసీసీ పదవి ఇప్పించిందే �
విద్యుత్ సరఫరాపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్�
వ్యవసాయం అంటే తెలియని పీసీ సీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్తు పథకంపై దుష్ప్రచారం చేస్తున్నాడని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. కరెంట్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటు న్న �
Harish Rao | హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. బషీర్బాగ్ కాల్
Harish Rao | హైదరాబాద్ : రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్త
Speaker pocharam | కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ. రైతులకు 3 గంటలు కరంటు ఇవ్వాలని రేవంత్ స్పష్టంగా చెప్పాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రైతులపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. ఉచిత విద్యుత్తుపై
Current | వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని పిచ్చి మాటలు మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రైతులు ఘన సత్కారం చేసినా బుద్ధి రావడం లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ
కాంగ్రెస్ (Congress) నాయకులు రైతాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. పొద్దున లేస్తే ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ పనని ఆగ్రహం వ్యక్తంచేశారు.