వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర నేతృత్వంలో అమ్మపాలె
Revanth Reddy | దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్కు లేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. రైతుల జీవితాలతో ఆడుకుంటే కాంగ్రెస్�
మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు.. మూడు గంటల కాంగ్రెస్ విధానం వద్దు.. కటిక చీకట్ల పాలన అందించిన కాంగ్రెస్ను బొందపెట్టాలి.. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలనే కావాలి.. మూడు గంటలే కరెంటు చాలన్న టీపీసీ
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు గంటల కరెంటుతో ఏ పంట పండించలేం.. ఎవుసాన్ని బంద్ చేయాల్సిందే. రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అనుచితం.. కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలు కర్షకుల మనుగడకు వ్యతిరేకంగా ఉన్నాయి..’ అంటూ రైతులోకం ధ్వజమెత్తింది. స
3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ పార్టీ వద్దు.. 3 పంటలు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వమే మాకు కావాలని రైతులు కోరుకుంటున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని చీకటి రోజులే అన్న విషయాన్ని ఇప్పటికీ తెలంగాణ రైతులు మర్చిపోలేదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం నందిగామ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఉచిత విద్యుత్తుపై రేవంత్రెడ్�
‘కాంగ్రెస్ అంటేనే కటిక చీకటి. వారి పాలనలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ షాక్తో మరణాలు’ అంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ అంటే 3 పంటలు. 24 గంటల కరెంట్' అని వ్యాఖ్యా
రానున్న ఎన్నికల్లో ప్రజలు, రైతు లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమవుతాయని.. అందువల్ల ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని కొడంగ ల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు.
Revanth Reddy | దొమ్మర సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను ఊరూరా ఊరేగిస్తూ చెప్పుదెబ్బలతో నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ రాష్ట్ర దొమ్మరుల సంఘం, తెలంగాణ సంచార
MLA Abraham | కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణకు కరెంటు సరిగ్గా ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచిత కరెంటు పేరుతో మూడు గంటలు, నాలుగు గంటలు మాత్రమే ఇచ్చేదని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అన్నారు. సోమవార�
Free Power | రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అనవసరమన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ‘రైతు
Mahabubnagar | మహబూబ్నగర్ రూరల్ మండలంలో ఓబులాయపల్లిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైతు సభ నిర్వహించారు. ఈ రైతు వేదిక సాక్షిగా ఓ వృద్ధురాలు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగింది. 3 గంటల కరెంటంటే �