వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అనవసరమంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్నదాతల ఆగ్రహం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో సోమవారం ర
గతంలో రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి ద్రోహం చేసేందుకు సిద్ధమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ధ్వజమెత్తారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు మూడు గం�
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతున్నది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తాపత్రయంతో అవి చేస్తున్న చిల్లర రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి.
సమైక్యపాలన నాటి కష్టాల నుంచి గట్టెక్కి స్వరాష్ట్రంలో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్న వేళ మూడు గంటలు చాలంటూ ‘కరెంటు కుట్రలు’ సృష్టించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై రైతులు కదంతొక్కారు.
‘వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు.. 24 గంటలు అవసరం లేదు’ అన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతన్నలు మండి పడుతున్నారు. సోమవారం పలు రైతు వేదికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహ
తెలంగాణలో వ్యవసాయం దండగా అనే క్రమం నుంచి పండుగ అనే స్థాయికి తీసుకొచ్చిన రైతు బాంధవుడు, రైతు రక్షకుడు సీఎం కేసీఆర్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీపై కర్షకులు కన్నెర్రజేశారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ మస్త్ అని వ్యాఖ్యానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు.. మ�
తెలంగాణ రైతుల అభివృద్ధి చూసి ఓర్వలేకనే రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడని, త్వరలోనే రైతులు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ
24గంటల ఉచిత విద్యుత్తో రైతులంతా సంబురంగా వ్యవసాయం చేసుకుంటుంటే, కేవలం మూడు గంటలు చాలంటూ కుట్రలు చేస్తున్న రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా రైతులంతా కదం తొక్కాలని అందోల్ ఎమ్మెల్యే కాంత�
రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దారుణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని, దీనిని జీర్ణించుకోలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్ గురించి దిగజారి మాట్లాడడం సరికాదని ప్రభుత్వ విప్, పి
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు అంటూ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడంతో మూడు రంగుల కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక బుద్ధిని బయటపెట్టుకున్నదని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ
‘నాడు ఏండ్లకేండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, రైతులకు చేసిందేమీ లేదు. కానీ, రాష్ట్రంలోఆనందంగా ఉన్న రైతును చూస్తే కండ్లు మండించుకుంటు న్నది. అన్నదాతలు సంబురంగా సాగు చేసుకుం టూ బాగుపడుతుంట�