Harish Rao | సిద్దిపేట : కాలం కాకపోయినా.. రెండు పంటలు పండే నీళ్లు మన దగ్గర ఉన్నాయని రైతులకు ఆర్థిక మంత్రి హరీశ్రావు భరోసానిచ్చారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం త�
Telangana | పొలానికి మూడు గంటల కరెంటు సాలదు. 24 గంటలిస్తేనే సరిపోతలేదు. కాంగ్రెసోళ్లు అట్లనే అంటరు. కేసీఆర్ సారు కరెంటె మంచిగనే ఇస్తున్నడు అని మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని దాచక్పల్లికి చెందిన పలువురు �
హైదరాబాద్లో చిన్న, సన్నకారు రైతుల భూములు, ఇండ్ల స్థలాలను కబ్జా చేసే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి రైతుల సమస్యలు ఏం తెలుసని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ని మండలం జలాల్�
ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వ్యవహార శైలిపై కర్షకలోకం భగ్గుమంటున్నది. ఆయన మాట్లాడిన మాటలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నది.
కాంగ్రెస్ నాయకులు రైతులను వంచించేలా పూటకో మాట మాట్లాడుతున్నారని, వాళ్లను నమ్మితే మళ్లీ కష్టాలు పడాల్సిందేనని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. మూడు పంటలకు ఉచితంగా కరెంట్, నీళ్లిచ్చే
కాంగ్రెస్ పార్టీని రైతులు ఛీ కొడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. ఉచిత విద్యుత్పై టీ పీసీసీ అధ్యక్షుడు
అన్నదాతలకు అండగా నిలుస్తూ మూడు పంటలకు నీరు ఇస్తున్న సీఎం కేసీఆర్ కావాలో, మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ కావాలో రైతన్నలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. నాటి కష్టాలన్నీ తొలగి ఇప్పుడిప్పుడే సంబురంగా సాగు చేసుకుంటున్న తరుణంలో రైతులను అవమానించేలా మాట్లాడిన మాటలు కల్లోలం సృష్టిస్త
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో రోజూ మంగళవారం రైతు సభలు విజయవంతంగా కొనసాగాయి. ఎవుసానికి మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రైతాంగం ఆగ్రహించింది.
వ్యవసాయానికి 3 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని సిల్లీ మాటలు మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఓ థర్డ్క్లాస్ ఫెలో అని, అతడికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
వ్యవసాయానికి మూడు గంటలు కరెంటిస్తే చాలని కాంగ్రెస్ అంటోందని, ఆ పార్టీ వద్దు.. మళ్లీ పాత రోజులొద్దని రైతులు స్పష్టం చేశారు. రైతులకు 24గంటల కరెంట్ వద్దని, మూడు గంటలు సరిపో తుందన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ
‘మాది మూడు పంటల నినాదం.. కాంగ్రెసోళ్లది మూడు గంటల కరెంటు నినాదం.. అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది గంటలు సక్రమంగా కరెంటు ఇవ్వలేని కాంగ్రెసోళ్లు సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తే జీర్ణించుకోలేక ఇష్టమొచ్చినట�