కాంగ్రెసోళ్ల పాలనలో అమావాస్య(చీకటి) బతుకులు గడిపామని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పాలనలో పౌర్ణమి(వెలుగులు)ని చూస్తున్నామని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో మూ�
కాంగ్రెస్ హయాంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటర్లు చూశామని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస�
కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ పాత రోజులే వస్తాయని, రాష్ట్రంలో కారు చీకట్లు తప్పవని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ మండలం ఆలగడప, కొత్తగూడెం రైతు వేదికల్లో గురువారం నిర్వహించిన రైతుల సమ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతులు భగ్గుమన్నారు. మూడు గంటలు చాలన్న కాంగ్రెస్కు ఇక మూడినట్లేనని మండిపడ్డారు. గుండారం రైతువేదికలో నిర్వహించిన రైతుసదస్సులో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డ�
Minister Indrakaran reddy | వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రైతాంగం, ప్రజలు కనెర్ర చేస్తున్నారని అటవీ, పర్యావరణ శా
Revanth reddy | వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతానానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక ద్రోహ
Congress | కాంగ్రెస్ తీరుపై రైతుల్లో విభిన్న రూపాల్లో నిరసన వ్యక్తమవుతున్నది. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు.. అని వ్యాఖ్యానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను రైతులు ఊరూ ర తగలబెట్టారు. ఇప
Komatireddy | కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పైకి తామిద్దరం కలిసే ఉన్నట్టు చెప్పుకొంటున్నప్పటికీ అంతర్గతంగా ఒకరి నిర్ణయాలను మరొకరు తీవ్రంగా వ్�
రైతుల ఆత్మగౌరవంతోపాటు ఆర్థిక స్థిరత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ప్రొద్దటూరులోని రైతు వేదికలో క్లష్టర్ పరిధిలోని ఐదు గ
గ్రెస్ పార్టీ 60 ఏండ్ల పాలనలో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యా�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అవసరం లేదు.. 3 గంటలు సరిపోతదన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేకి రేవంత్రెడ్డి అని నినదించారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతున్నది. కర్షకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. మొన్నటిదాకా నిరసనలతో హోరెత్తించిన రైతులు, ఇప్పుడు రైతు వేదికల సాక్షిగా కాంగ్రెస�