టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతున్నది. కర్షకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. మొన్నటిదాకా నిరసనలతో హోరెత్తించిన రైతులు, ఇప్పుడు రైతు వేదికల సాక్షిగా కాంగ్రెస�
Minister Harish Rao | వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటున్న కాంగ్రెస్ పార్టీని పాతర పెట్టాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు రైతులకు పిలుపునిచ్చారు. ఇందుకు ప్రతి రైతు ప్రతిజ్ఞ పూనాలని విజ్ఞప్తి చే
‘కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత ఆలోచనలపై రైతాంగం భగ్గుమంది. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఎట్ల సరిపోతదో రైతుల మధ్యకొచ్చి చెప్పాలి. నోటికొచ్చినట్లు అవగాహన లేకుండా ఎట్లవడితే అట్ల మాట్లాడితే కుదరదు. బహిరంగ
రైతులకు 3 గంటలు కరెంటు చాలు అన్న రేవంత్రెడ్డికి పంట, వడ్లు, ఎడ్లు, తెల్వదని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆద
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. రైతుల బతుకులను చీకటిలోకి నెట్టినట్టేనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. మూడోరోజు బుధవారం ఉమ్మడి జిల్లాలోని పలు రైతువేదికల్లో సభలు జ�
కులాల పుట్టుపూర్వోత్తరాలు ఏవైతేనేమి ఈ రోజుల్లో కుల దురహంకార వ్యాఖ్యల్ని ఎవరూ సహించరు. మా కులమే గొప్ప అని ఎవరైనా అంటే ఆ కులం వారే హర్షించరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న �
‘కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడ్డరు.. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారు.. ఇది చాలదన్నట్లు టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పంటల సాగుకు మూడు గంటలు కరెంట్ చాలని అంటున్నడు.. రేవంత్రెడ్డి ఓ రాజకీయ బ�
రైతు కష్టాలు కాంగ్రెస్కు ఏం తెలుసు? మూడు గంటల కరెంట్తో సరఫరాతో సాగు సాధ్యమైతదా? ప్రాజెక్టుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్న తరుణంలో మూడు గంటల కరెంటు వల్ల రైతులు పంటలు ఎలా పండించుకుంటారు? కాంగ్రెస్కు ఓటేస్తే
కాంగ్రెస్ పాలనలో రైతులు కటిక చీకట్లో అరిగోస పడ్డారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వ్యవసాయానికి ఉచిత కరంటుపై కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ బుధవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో రైతుబంధు మం�
మూడు గంటల కరెంట్ ఇస్తానంటున్న కాంగ్రెస్ కావాలా..? నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. రైతులు తేల్చుకోవాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు.
పూటకో మాటతో రేవంత్రెడ్డి పబ్బం గడుపుతున్నాడని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు ఆయన బీఆర్ఎస్ కండువా కప్పి బుధవారం ప�
Srinivas Goud | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా, కించపరిచే విధంగా ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. బీసీ నాయక