కర్ణాటకలో గెలిచినం.. తెలంగాణలోనూ మేమే అంటున్న కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే అంతే సంగతులు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా గడవకముందే.. మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేశారని ప్రజలు లబో�
Revanth Reddy | ఓటుకు నోటు కేసు విచారణలో తరుచూ వాయిదాలు అడగటంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మరోసారి వాయిదా అడగరాదని స్పష్టంచేసింది. కేసు విచారణను మరోసారి వాయి
టీసీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య డిమాండ్ చేశారు. మండలంలోని ఎలుకుర్తి రైతువేదిక ఆవరణలో గురువారం మూడు గంటల క�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసిండు కాబట్టి ఇంకా అతని మనసంతా ఆంధ్రాలోనే ఉందని, ఒక మనిషి మాత్రమే తెలంగాణలో ఉన్నాడని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. రేవంత్�
రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ రైతు వ్యతిరేకి అని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్కు కర్రు కాల్చి వాత పెట్టాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా�
కరెంట్ ఇవ్వకుండా నాడు రైతులను ఇబ్బంది పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని.. మళ్లీ అధికారంలోకి వస్తే కోతలు తప్పవని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంత
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే కోతలు, వాతలు. ఏఐసీసీ రహస్య ఎజెండానే బుడ్డర్ఖాన్ నోటి నుంచి బహిర్గతమైంది’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలు �
గత పాలకులు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగగా మార్చింది. అది చూసిన కాంగ్రెస్ నాయకుల కండ్లు మండుతున్నయి. వాళ్ల నాలుక మీద ముండ్లు మొలుస్తున్నయి. సత్యం మింగుడు పడక సతమతమైతున్నరు.
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మధిర నియోజకవర్గంలోని రైతులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల విద్యుత్ ఉచితంగా అందిస్తుంటే.. అందుకు విరుద్ధంగా రేవంత్రె�
కొందరి వ్యాఖ్యలు కలకాలం కలవరపెడుతూనే ఉంటాయి. ఇంకించుకోలేక, విస్మరించనూ లేక ఏదో ఒక చర్యకు పూనుకొమ్మని ప్రజలను పురిగొల్పుతుంటాయి. పొలాలను చెరబట్టే, కల్లాలను తగలబెట్టే, అన్నదాతల ఆనందాన్ని అంతం చేసే దుర్మా�
కాంగ్రెస్ పాలనలో రైతులు పంటపొలాల వద్ద కరెంట్ కోసం జాగారణ చేసేవాళ్లని, తెలంగాణ సర్కారు వచ్చాక నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో కష్టాలన్నీ తొలగిపోయాయని నారాయణపేట, అలంపూర్ ఎమ్మెల్యేలు రాజేందర�
‘కాంగ్రెస్కు అధికారమిస్తే వ్యవసాయం అంధకారమవుతది. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ను ఖతం చేస్తేనే మనకు న్యాయం జరుగతది’ అంటూ రైతాంగం ముక్తకంఠంతో నినదించింది.
‘క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే’. దాన వీర శూర కర్ణ సినిమాలో దుర్యోధనుడి వేషం కట్టిన ఎన్టీఆర్కు చప్పట్లు కురిపించిన ఫేమస్ డైలాగ్ ఇది. కర్ణుడిని సూతపుత్రుడు అని అవహేళన చేయ డంపై మండిపడే దృశ్య�
కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై గంగాధర మండలం లింగంపల్లిలో మహిళా రైతులు, కూలీలు వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను మెచ్చుకుంటూనే.. మరోవైపు కాంగ్రెస్పై మండిపడుతూ పాటలు కై�