రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని అంజీ రైతు వేదికలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బుధవారం రైతు సభ నిర్వహించార
నిజం దాగదు.. వెనుకా ముందు బయటకు వస్తూనే ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ నిజస్వరూపం కూడా బయటపడింది. అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత కరెంటు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను గందరగోళా
తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ ధోరణిని ఆ పార్టీ నేతలే ఖండిస్తున్నారని, వాస్తవాలను ఒప్పుకోని కాంగ్రెస్లో ఉండలేమని బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేర
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రత్యామ్నాయ తెలంగాణ అభివృద్ధి అజెండాతో కాకుండా, కుల అజెండాతో, రైతు వ్యతిరేక విధానాలతో ముం దుకు వస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్రెడ్డి అమెరికాలో సన్న, చిన్నకారు రైతులకు ఉ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కరెంటుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఎక్కువ నిధులు కేటాయించారు. ఎందుకంటే తెలంగాణ రాష్ర్టానికి కరెంటు గుండెకాయ లాంటిది. భౌగోళిక స్వరూపం దృష్ట్యా ప్రధానంగా ఎత్తిపో�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం. 50శాతం సీట్లలో అసలు గెలుపు ఊసే లేదు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వార�
కాంగ్రెస్లో ఎన్నికల కమిటీల ఏర్పాటు రగిల్చిన చిచ్చు తారస్థాయికి చేరింది. సీనియర్ నేత పొన్నం ప్రభాకర్కు ఏ కమిటీలోనూ చోటు దక్కకపోవడంపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన అనుచరులు ఆదివారం గాంధీభవన్పై దండెత్తారు.
కాంగ్రెస్ చెప్తున్నట్టుగా 3 గంటల కరెంటు ఇస్తే రైతులకు మళ్లీ కన్నీళ్లే మిగులుతాయని పలువురు బీఆర్ఎస్ నేతలు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న 24 గంటల కరెంటుతోనే 3 పంటలు పండుతాయని �
Congress | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆ పార్టీ పెద్దల తీరుపై అలకబూనినట్టు తెలుస్తున్నది. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో తనకు స్థానం లభించక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు
కాంగ్రెస్కు రైతులంటే చులకన అని, వారిని ముంచే కుట్ర చేస్తే సహించేది లేదు.. ఖబడ్దార్ రేవంత్రెడ్డి అని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతాంగం భగ్గుమంటున్నది. ఆరో రోజూ శనివారం ఉమ్మడి జిల్లాలోని రైతువేదికల సాక్షిగా హస్తంపార్టీ వైఖరిని ఎండగట్టింది. కాంగ్రెస్కు అధికారమిస్తే రైత�
ప్రధాని మోదీ ఇంటి పేరును అవమాన పరిచేవిధంగా మాట్లాడిన ఎంపీ రాహుల్గాంధీకి గుజరాత్ కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించి, ఎంపీ పదవిని రద్దుచేసింది. ప్రభుత్వ నివాస గృహాన్ని కూడా ఖాళీ చేయించింది. ఇది సరే తెలం
Minister Mallareddy | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.