ఔటర్ రింగ్ రోడ్డులో టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీఓటీ)లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లో అందుకు తగిన ఆధారాలు చూపకపోవడంపై రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాహిత వ్యాజ్యం �
తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసి, పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీనే పెట్టి పద్నాలుగేండ్లు పోరాటం చేసి, చావు నోట్లో తలపెట్టిన వ్యక్తి తెలంగాణ వాదా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెలో చాలా రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు గురువారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అందరూ చూ స్తుండగా.. ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఒకరికొకరు కాలర్లు పట్టుకొ
‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు’ అన్న పద్యం మనందరికీ పరిచితమే! కానీ ఉపయోగంలోనే వాటి లక్షణాలు బయటపడుతాయి. అలాగే మనుషుల్లో అసాధారణ మానవులు కూడా ఉంటారు. వివిధ స్థాయుల్లో ప్రవర్తిస్తుంటారు. వీడు ఇంకా ఏం మా�
సోనియాను దయ్యం, భూతం అన్న రేవంత్ తమ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైపోయాడని కాంగ్రెస్ పార్టీ నేతలు తలలు పట్టుకొంటున్నారని, సమయం రాగానే ఆయనకు పిండం పెట్టేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని మంత్రి శ్రీన�
దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీకి సరిగ్గా అంత్యక్రియలు నిర్వహించని సంస్కారం లేని పార్టీకి రేవంత్ అధ్యక్షుడని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ను తిట్టినంత మాత్రాన నీవు హీరో కాలేవు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి నీకు లేవు’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచే�
KTR | గత యాభై ఏండ్లలో తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా మోసం చేసేందుకు యత్నిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నిక�
Minister Jagadish Reddy : పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదే..దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తున్నదని. రేవంత్ రెడ్డి ప్రజలకు పిండాలు పెట్టిన టీడీపీ,కాంగ్రెస్లకు చెందిన వాడు కనుకే పి
Revanth Reddy | సిగ్గూఎగ్గు లేకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శవ రాజకీయం చేస్తున్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకునే కుటిలయత్నం చేస్తున్నారు. అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రి
పీడిత ప్రజల కోసం, తెలంగాణ సాధ న కోసం పోరాడిన గద్దర్ మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న నీచుడు రేవంత్రెడ్డి అని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓట్ల కోసం రేవంత్రెడ్డి ఎంతకైన�