అనుచిత వ్యాఖ్యలతో బహుజనులను అణచివేసే కుట్రలు ఇక సాగవని, వాటిని తిప్పి కొడతామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. వృత్తి కులాల పట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అగ్రకుల అహంకారంతో బీసీ న�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడి పని చెప్తాం. రెడ్ డైరీ రాస్తున్నాం, అందులో అందరి జాతకాలుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అబద్ధాలకు ఈ రెండు వ్యాఖ్యలు చక్కటి ఉదాహరణ. ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వంపై చేసిన ఏ ఒక్క ఆరోపణా నిజం కాలేదు..నిలబడలేదు
సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా బహుజనులను అవమాన పర్చిన వారిని వదిలిపెట్టమని, వారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్�
న్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రె స్లో తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఆ వర్గం నేతలు అధిష్ఠానంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సమాయత్తమవుతున్నా
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన గురువు చంద్రబాబు అడుగు జాడల్లోనే నడుస్తున్నారని మరోసారి రుజువైంది. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ కూడా అ�
నిత్యం ప్రజా రక్షణకు పాటుపడుతున్న పోలీసులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రెడ్ డైరీలో పేర్లు నమోదు చేసుకున్నామని, మీ సంగతి చూస్తామని అహంకారంతో మాట్లాడడం సరికాదని ఉమ్మడి జిల్లా వ�
Revanth Reddy | మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. రేవంత్ వ్యాఖ్యలను ఆయా జిల్లాల పోలీసు అధికారుల అస�
తెలంగాణ ద్రోహులకు గాంధీ భవన్ అడ్డాగా మారుతున్నది. కాంగ్రెస్ వేదికగా తెలంగాణ వ్యతిరేకులు ఏకమవుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంలు రాజశేఖర్రెడ్డి, చంద్ర�
‘తా దూర సందు లేదు. మెడకో డోలు అని. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ, ఇప్పటికే నియోజకవర్గానికి కనీసం ముగ్గురు సీఎం అభ్యర్థులున్నారు. 119 నియోజకవర్గాలకు 357 మంది సీఎం అభ్యర్థులు.
సెల్ఫ్గోల్ చేసుకోవడంలో రేవంత్కు మించిన నాయకుడు ఎవరూ తెలంగాణలో కాగడా పెట్టి వెతికినా దొరకడు. సవాళ్లు చేయడం, తోక ముడవడంలో రేవంత్ రికార్డును ఎవరూ చెరపలేరు. ఉమ్మ డి రాష్ట్రంలో, నాటి అసెంబ్లీలో రెచ్చిపోయ
కాంగ్రెస్ (Congress) అంటే దొంగరాత్రి కరెంటు.. బీఆర్ఎస్ (BRS) అంటే 24 గంటల ఉచిత కరెంట్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేని కాంగ్రెస్ నేతలు తిట్ల దండకం చేస్తున్నారని విమర్శించారు.