Congress | అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో ఆ పార్టీ ఇటీవల చేపట్టిన దరఖాస్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తన అరెస్ట్ సంగతి నెల క్రితమే తెలుసా? అరెస్టును తప్పించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చంద్రబాబు కోసం రాయబారం నెరిపారా? ఇందులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమ�
ఎన్నికలు షురువవుతున్నా యి. పంట కల్లం అయినప్పుడు ధాన్యం కోసం వచ్చే వాళ్ల లెక్క ఎంతోమంది వస్తుంటారు..ఏమో చేస్తామని అరచేతిలో స్వర్గం చూపిస్తారు..ఆగం కావద్దు, నమ్మొద్దు..వాస్తవాలు తెలుసుకోవాలి.
పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా కాంగ్రెస్ నాయకులు ‘గద్దెనెక్కేది మేమే.. పాలించేది మేమే’ అని ఊదరగొడుతున్నారు. నిజంగానే ఆ పార్టీకి తెలంగాణలో అంత బలముందా అంటే.. అంతా ఉత్త ముచ్చటే. ఊపర్ షేర్వానీ అందర్ పర�
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనే విషయంలో ఆ పార్టీ నాయకులకున్నంత క్లారిటీ మరెవరికీ లేదు. రాష్ట్ర నాయకుల కంటే జాతీయ నాయకత్వానికి మరింత స్పష్టత ఉన్నది.
దేశ సమస్యల పట్ల పట్టింపు, ప్రజల ఆకాంక్షలపై లోతైన చూపు కొరవడటమే కాదు, పీసీసీలను పైరవీకారులకు అప్పగించి, పగటికలలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉయ్యాలలూగుతున్నది. కాంగ్రెస్ను విశ్వషించలేదనే పగతో, తెలంగాణ ప్రజలప�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలకు కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డుకట్ట వేసిందా? ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డితో రేవంత్కు చెక్ పెట్టే ప్లాన్ వేసిందా? అంటే అవుననే అంటున్
తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదని, కరంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని నాటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అసెంబ్లీలో చెప్పాడని, ఇప్పుడు కిరణ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి వచ్చి కరెం�
మాయలఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ నేతల జుత్తు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేతిలో ఉన్నదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం డీకే శివకుమార్ కనుసన్నల్ల�
MLC Kavitha | కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తున్న హస్తం పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇడుపులపాయలలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు ఆర్పించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇంటికెళ్లి ఆశీస్సులు తీసుకున్నార
ఖమ్మం రాజకీయాలు రంజుగా మారాయి. గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును ఓడించేందుకు అంతర్గతంగా కుట్ర చేసిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడాయనకు చెక్ పెటేందుకు తుమ్మ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్కు, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి మధ్య అగాధం ఏర్పడిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన వైరుధ్య సంఘటనల�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2018 లాగా క్లీన్స్వీప్ చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు అడుగులువేస్తున్నది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇ