జిల్లాలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నూ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమనిస్తున్నది. గత ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన రోహిత్ రెడ్డి అభివృద్ధి�
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే గ్రామాల ప్రగతికి నాంది ఏర్పడిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని పోచమ్మ తండాలో రూ.కోటి 50లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ. 50లక్షలత
కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీ అధిష్ఠానం గుడ్డి గుర్రాల కింద జమ కట్టిందట. ఈ గుడ్డి గుర్రాలకు మేత (టికెట్లు) దండుగ. గెలుపు గుర్రాలకు ఇస్తేనే గెలుస్తామని రేవంత్రెడ్డి చెప్పడం వల్లనే తమ అంచనాలు తలకిందు�
ఎన్నికల షెడ్యూల్ విడుదల తేదీ సమీపిస్తున్నా కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల వేటలో సిగపట్లు పడుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకెళ్తున్నది.
కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు. లోక్ చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. మహిళా బిల్లుకు మద్దత�
Minister Indrakaran Reddy | తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన తెలంగాణ ప్రజలు వ�
చారిత్రకమైన వరంగల్కు హైదరాబాద్ కంటే గొప్ప చరిత్ర ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్�
రేవంత్రెడ్డి.. ఓ చిల్లర దొంగ అని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. బుధవారం పరకాల ఎమ్మెల్యే
Congress | అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో ఆ పార్టీ ఇటీవల చేపట్టిన దరఖాస్