Minister KTR | బీజేపీది మేకప్.. కాంగ్రెస్ది ప్యాకప్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
అలీబాబా.. అరడజను దొంగల్లాగా.. రాహుల్ బాబా.. మూడు డజన్ల దొంగల కమిటీ కాంగ్రెస్ వరింగ్ కమిటీ అని రెడ్కో చైర్మన్ వై. సతీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. సాములకు కేరాఫ్ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ల�
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి జీవితమంతా బీజేపీ దాని మాతృ సంస్థ ఆరెస్సెస్తోనే ముడిపడి ఉన్నదని ఎంఐఎం అధినేత సదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన దశాబ్దాల నుంచి హైదరాబాద్లో ప్రస్తుత బీజేపీ రాష్�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్.. కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సిక్సర్ కొట్టడం ఖాయమని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని
Asaduddin Owaisi | తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్.. ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తెలంగాణ ముస్లిం పట్ల కాంగ్రెస్ పార్టీకి విద్వేషం ఉన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రేవం�
‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు గెలిచేది పదో, పన్నెండు మందో ఉంటారు. ఎన్నికలయ్యాక వారితో ఈ గాడ్సే (రేవంత్రెడ్డి) బీజేపీలోకి జంప్ అవటం ఖాయం’ అని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశా
బీసీలకు ధోకా కార్యక్రమానికి కాంగ్రెస్ మరోమారు సిద్ధమైంది. నిన్నమొన్నటి వరకు ‘బీసీ డిక్లరేషన్' ద్వారా బీసీలను అందలమెక్కిస్తామని గప్పాలు కొట్టిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు చడీచప్పుడు లేకుండా కూర్చున్నార�
బీజేపీ నుంచి స్వయంగా మోదీ పోటీ చేసినా చేవెళ్లలో గెలిచేది బీఆర్ఎస్సేనని, తానే బరిలో ఉంటానని ఎంపీ రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
వందేండ్లకు పైగా చరిత్ర గల్గిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వం ఉన్నంత వరకే ఓ వెలుగు వెలిగింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, కొత్తగా ఏర్పడిన తెలంగ
Harish Rao | ఎవరెన్ని జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసినా.. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు.. గెలిచేది.. హ్యాట్రిక్ సీఎం మన కేసీఆరే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. అందులో �
Harish Rao | కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి, ఇక్కడి రైతుల పాదాలను కడుగుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస