తెలంగాణ శాసనమండలికి 2015లో జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు నాటి టీడీపీ నేత, నేటి పీసీసీ అధ్యక్షుడు..రేవంత్రెడ్డి డబ్బులు ఎరవేయడం రాష్ట్రంలో ‘ఓటుకు నోటు’ తొలి కేసుగా నమోదైంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్పై మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు వేసిన పరువు నష్టం దావాను నిబంధనలకు అనుగుణంగా కాగ్నిజెన్స్ తీసుకోవాలని కింది కోర్టును హైకో ర్టు ఆదేశించింది. చట్ట ప్రకారం తిరిగి విచారణ చ
కాంగ్రెస్ పార్టీలో ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో నేతల వ్యవహారం తలో‘చేయి’గా మారింది. ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించినా.. అభ్యర్థుల ఎంపికకు ఇంకా కసరత్తు కొనసాగుతున్నది.
కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకు వ్యతిరేకమని మరోసారి స్పష్టమైంది. బడుగు బలహీన వర్గాల వారికి చట్టసభల్లో అవకాశాలు కల్పించే విషయంలో హస్తం పార్టీ అసలు వైఖరి తెలిసిపోయింది.
KTR | రాష్ట్రంలో ఓట్లను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి వందల కోట్లను తెలంగాణకు పంపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటివి ముందే ఊహించామని ఆయన ట�
‘నేను గత 15 రోజులుగా 33 నియోజకవర్గాల్లో పర్యటించాను. మందమర్రి నుంచి వనపర్తి దాకా.. సత్తుపల్లి నుంచి బాన్సువాడ దాకా రాష్ట్రంలో ఏమూల చూసినా కేసీఆరే మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తొమ్మిదిన్నరేండ�
కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాములు’ అనే ప్రచారాన్ని నిజం చేస్తూ మళ్లీ మళ్లీ రాష్ట్ర నాయకులు హస్తినకు పరుగులు తీస్తున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో హైదరాబాద్-ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.
కాంగ్రెస్లో కుంపట్లు రగులుతున్నాయి. నిత్యం నిప్పు - ఉప్పులా ఉండే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మధ్య మరో వివాదం వచ్చి పడింది. ఇబ్రహీంపట్నం టికెట్ ఇద్దరు నేతల మధ్య చిచ్చు �
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టికెట్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా మంటలు రేపుతున్నది. వాస్తవానికి భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఈ స్థానం నుంచి తనకు అనుకూలమైన నేతను బరిలోకి దించేందుకు చాలాకాలంగా కోమటి�
Revant Reddy | రాష్ట్రప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను వెంటనే ఆపేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన ప్రజా వ్యతిరేక విధానాలను మరోసారి బయటపెట్టుకొన్నారు.
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమి టీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్పై కమిటీ చైర్మన్ మురళీధరన్ తీవ్రస్థాయిలో ఆ గ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
కల్వకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. కొత్తవారికి టికెట్ ఇవ్వొద్దంటూ నిన్నటివరకు అధిష్ఠానానికి సూచించిన సుంకిరెడ్డి వర్గం.. తాజాగా ఇస్తే కల్వకుర్తి సీటు పై ఆశలు వదులుకోండి! అని అల్
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వార్రూం భేటీలో ‘అమెరికా’ చిచ్చు రేగింది. అమెరికా వేదికగా టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆదివారం ఢిల్లీలో జరిగిన భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన�