పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల టికెట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత కురవ విజయ్కుమార్ ఆరోపించారు.
కాంగ్రెస్ తొలి జాబితా ఆ పార్టీలో అగ్గి రాజేసింది. వివిధ సామాజికవర్గాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడ్డాయి. ఆదివారం 55 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించడమే ఆలస్యం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుక
‘నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగొస్తుంది’ అన్న మాట ఇవాళ తెలంగాణలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. తమకు అలవాటైన రీతిలో అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టడానికి విపక్షాలు రోజ
తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్లో గ్రేటర్ పరిధిలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ఇందులో మేడ్చల్, ఉప్పల్ స్థానాల్లో అగ్గి రాజుకున్నది. పెండింగు�
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ పలువురు నాయకులు పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ ఎదుట ఆదివారం ఆందోళనలు నిర్వహించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి డబ్బులు అడిగితే తాను ఇవ్వలేదనే కక్షతో ఇప్పుడు టికెట్ కేటాయించలేదని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు.
‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ను ఖతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. టికెట్లు అమ్ముకొని పార్టీని నమ్ముకున్నోళ్లను నిండా ముంచాడు.
Revanth reddy | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో టికెట్ను ఆశిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చిన టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్�
జనగామను జిల్లా చేసి, గోదావరి నీటితో సస్యశ్యా మలంగా చేసిన సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలకాలని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా బహిరంగసభకు తరలిరావాలని కో�
‘గోడలపై పేర్లు రాసెటోడివి.. ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసినోడివి.. నువ్వొక బ్రోకర్.. చీటర్.. పైసలకు అమ్ముడుబోయే క్యారెక్టర్లెస్ గాడివి.. నువ్వెంత? నీ బతుకెంత? అమెరికాలో పెద్ద కంపెనీకి సీఈవో పనిచేసిన కేట�
కాంగ్రెస్ పార్టీకి 40 ఏండ్లుగా సేవ చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పార్టీ దారుణంగా అవమానించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు.
రేవంత్ కాంగ్రెస్లోనే రాజకీయ జన్మత్తారా? అనేక పార్టీలు మారిన రేవంత్.. కాంగ్రెస్ నుంచి ఇతర నేతలు వెళ్లిపోయినప్పుడు ఇలా ఎందుకు స్పందించలేదు? బీసీలంటే రేవంత్కు ఇంత చులకనా? అంటూ రేవంత్రెడ్డిపై రాష్ట్ర�
శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండపడ్డారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఏ తల్లిదండ్రులకూ