కాంగ్రెస్లో తొలి జాబితా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా టికెట్ రాని అసంతృప్తులు రోడ్డెక్కి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని నే
కాంగ్రెస్ పార్టీలో బానిసలకే సముచిత స్థానం ఉంటదని, ఆత్మగౌరవం గల నాయకులకు మనుగడ లేదని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేత, ఓదెల జడ్పీటీసీ గంటా రాములు విమర్శించారు. ఆత్మగౌరవం లేని ఆ పార్టీలో తాను కొనసాగ
తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్కు అమరువీరుల స్థూపాన్ని తాకే అర్హత లేదని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
Peddapalli | పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఓదెల జడ్పీటీసీ సభ్యుడు గంట రాములు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్ను గంట రాములు ఆశించారు. టికెట్ ద�
‘మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డే అని ముద్దుపెకున్నడట ఒకడు’ అని సీఎం కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్య.. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న వాదనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుందని రాజకీయ విశ్ల
సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో సకల జనులకు మేలు చేసేలా ఉన్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారని తెలిపారు.
‘వలస పాలకుల పాలనలో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి విక్రమార్క ప్రజల బాగోగులను పట్టించుకోలేదు. కానీ.. లింగాల కమల్రాజు ఒకవైపు జడ్పీ చైర్మన్గా బాధ్యతలు నిర్�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్షాలకు దిమ్మదిరిగి పోయిందని ఎల్బీనగర్ ఎమ్మెలే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీనగర్లో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ కార్పొరేటర్లతో కలిసి ఏర్పా�