రాషాన్ని 70 ఏండ్లు పా లించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు కనీసం తా గునీరు కూడా ఇవ్వలేదని, వారికి ఓటేస్తే పాపమే తగులుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తన భాషను మార్చుకుంటే మంచిదని, బీసీ, ఎస్సీ, ఎస్టీలను కించపర్చేలా మాట్లాడితే ఊరుకునేది లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే మైనార్టీ వర్గానికి చెందిన పోలీసు అధికారి స్టీఫెన్�
Rajiv Sagar | మైనార్టీలకు వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. కులాహంకారంతో కావాలనే మైనార్టీ వర్గానికి చెందిన పోలీసు అధికారి స్టీఫెన�
Errabelli Dayaker Rao | తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు.
Karimnagar | పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మున్నూరుకాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్నూరుకాపు సమాజానికి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాప�
MLC Kavitha | ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీనే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రవళిక ఆత్మహత్యపై తెలంగాణ పీసీసీ అ
Congress Party | ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. పార్టీలో సీనియర్లకు న్యాయం
కాంగ్రెస్కు రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలోని బీసీ నేతలు భగ్గుమంటారు. ‘40 ఏండ్లు అనుభవించి.. సిగ్గుండాలె. ఈ వయస్స�
కాంగ్రెస్ పార్టీలో బీసీ సామాజికవర్గానికి చెందిన మరో సీనియర్ నేతకు చెక్ పెట్టేలా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన మేడ్చల్
తెలంగాణ కాంగ్రెస్ను ఆ పార్టీకి చెందిన కర్ణాటక నేతలు నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది. టికెట్ల ఖరారు నుంచి ఎన్నికల ఖర్చుల దాకా కర్ణాటక నుంచే తరలిస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బుల సంచులు తరలిస్త
తెలంగాణ శాసనమండలికి 2015లో జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు నాటి టీడీపీ నేత, నేటి పీసీసీ అధ్యక్షుడు..రేవంత్రెడ్డి డబ్బులు ఎరవేయడం రాష్ట్రంలో ‘ఓటుకు నోటు’ తొలి కేసుగా నమోదైంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్పై మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు వేసిన పరువు నష్టం దావాను నిబంధనలకు అనుగుణంగా కాగ్నిజెన్స్ తీసుకోవాలని కింది కోర్టును హైకో ర్టు ఆదేశించింది. చట్ట ప్రకారం తిరిగి విచారణ చ