వందేండ్లకు పైగా చరిత్ర గల్గిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వం ఉన్నంత వరకే ఓ వెలుగు వెలిగింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, కొత్తగా ఏర్పడిన తెలంగ
Harish Rao | ఎవరెన్ని జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసినా.. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు.. గెలిచేది.. హ్యాట్రిక్ సీఎం మన కేసీఆరే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. అందులో �
Harish Rao | కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి, ఇక్కడి రైతుల పాదాలను కడుగుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస
Minister KTR | ‘కేసీఆర్ అంటే కాళేశ్వరం. కాంగ్రెస్ అంటే శనేశ్వరం.. మళ్లీ శనేశ్వరం కావాలా?. కాళేశ్వరం కావాలా? ఆలోచన చేయాలి’ అని మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమ పర్వం కొనసాగాలంటే కేసీఆర్ ద్వా
బీసీలకు పెద్దపీట వేస్తామని నమ్మించిన కాంగ్రెస్ పార్టీ వారికి పెద్ద హ్యాండే ఇవ్వబోతున్నది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన బీసీ ముఖ్య నాయకుల బృందం అధిష్ఠానం వద్ద తమగోడు వెళ్లబోసుకుంటే న్యాయం జరుగుతుందని గ
ఉమ్మడి రాష్ట్రంలో 2009 వరకు దేశంలోనే అతి పెద్ద శాసనసభ నియోజకవర్గంగా వెలుగొందిన ఖైరతాబాద్ నియోజకవర్గమంటేనే పి.జనార్దన్రెడ్డి (పీజేఆర్) పేరు గుర్తొస్తుంది. 2007లో పీజేఆర్ గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవ�
KTR | సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగకు ఓటు వేద్దా�
ఈ ఏడాది ఆఖరులో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిలో ఒక్క మధ్యప్రదేశ్కు మాత్రమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం అభ�
గత పాలనలో కన్నీళ్లు.. బీఆర్ఎస్ పాలనలో సాగు, తాగునీరు అందుతున్నదని.. గ్రామాల అభివృద్ధ్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, మన పాలన మనమే చేసుకుందామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
Congress | హస్తినలో రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలకు ఘోర అవమానం జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 34 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లిన నేతలను ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా హెచ్చరించినట్టు తెలిసి�
Congress | ఒకప్పుడు కాంగ్రెస్లో ఆధిప త్యం చెలాయించి ఏ ఎన్నికల్లోనైనా టికెట్టు సాధించుకున్న బీసీ నేతలు, ఇప్పుడు టి కెట్టు కోసం ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చింది. సీనియర్లు, పార్టీ కోసం సర్వం ధారపోసిన
కాంగ్రెస్ పార్టీలో ‘సీటుకు నోటు’ వ్యవహారం మరింత ముదురుతున్నది. ‘మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ కావాలంటే 5 ఎకరాలు..10 కోట్లు ఇచ్చుకోవాల్సిందే’ అంటూ సంచలనం సృష్టించిన అంశం పార్టీ అధిష్ఠానాన్ని ఉక్కిరిబిక్క�