బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ పాలనను విమర్శిస్తే కొంచెం అర్థం చేసుకోవచ్చు. అవి రాజకీయ విమర్శలు అనుకోవచ్చు. కానీ ఆయన వాంతి చేసుకున్న అక్కసు తెలంగాణపై. రేవంత్రెడ్డికి విలువ ఇవ్వనవసరం లేదని హితులు అంటూ వు
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. మూడు గంటల కరెంట్తో అసలు ఎవుసం సాగుతదా, రేవంత్కు ఎవుసం గురించి ఏమైన�
రైతులకు ఇస్తే, గిస్తే మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్రెడ్డి అనడం దారుణమని, ఆనాడు చంద్రబాబు, ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, వారివి పక్కా రైతు వ్యతిరేక విధానాల�
రైతులకు 24 గంటల కరెంటును రద్దు చేసి, మూడు గంటలు మాత్రమే పంపిణీ ఇస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు జోగు ర
అన్నదాతను ఆదుకుని వ్యవసాయాన్ని పండుగలా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఇది ఓర్వలేని కాంగ్రెస్ కళ్లబొల్లి మాటలతో కుటిల
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్పై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి వెళ్లిందని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం కౌడిపల్లి మండలం తునికి గ్రామ సమీపం�
రేవంత్రెడ్డి.. నీకు ఎవుసం గురించి తెలుసా? ఎప్పుడైన పొలం వద్దకు వెళ్లినవా? రైతులతో మాట్లాడిన ముఖమేనా? ఏసీ గదుల్లో కూర్చొని ఏదో రాసుకచ్చుకొని సదివితే కుదరదు. మా బాధలు తెలియాలంటే చేల వద్దకు రా.. రోజంతా మాతో ఉ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యవసాయంపై, రైతాంగ సమస్యలపై అవగాహన లేదని.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
Free current | వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతానానికి నిదర్శనం అని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరోసారి సోయి లేకుండా మాట్లాడారు. సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజీవ్గాంధీ సతీమణి ఇందిరాగాంధీ’ అంటూ వ్యాఖ్యానించి ఆ తరువాత
Revanth Reddy | రైతుల ఉచిత కరెంటుపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన రేవంత్ జిత్తులమారి వేషాలు వేస్తున్నారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు 24 గంటల కరెంట్ అక్కర్లేదు, 3 గంటలు చాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై
Revanth Reddy | ఓ చేతిలో దుడ్డుకర్రను పట్టుకుని ఆగ్రహంగా కనిపిస్తున్న ఈమె నక్క దేవమ్మ. మహబూబ్నగర్ జిల్లా ఓబులాయిపల్లికి చెందిన రైతు. కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తుంటే.. రెండెకరాల పొలంలో మూడు పంటలు సాగు చేసుకుంటున్న