తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై న్యాయవాదులు భగ్గుమన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీరంగారావును ‘చెట�
వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబుకు నిజమైన వారసుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అని వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. ‘కాంగ్రెస్ ఇచ్చేది ఉచిత కరెంటు కాదు.. ఉత్త కరెంటే’ అని శాసనమండలి, �
రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు, రేవంత్రెడ్డి వ్యాఖ్యలను బట్టబయలు చేసేలా రైతులతో సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది.
తెలంగాణ రైతుల ఊపిరి సీఎం కేసీఆర్ అని, అన్నదాతలు ముఖ్యమంత్రికి అండగా నిలువాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖిలావరంగల్లో నిర్వహించిన రైతుల సమావేశానికి ఆయన చమన�
సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఉచిత కరంట్ వద్దన్న కాంగ్రెస్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతన్నలు మళ్లీ గోస పడేలా మూడు గంటల కరెంట్ సరఫరా చాలంటూ తన కపట బుద్ధిని చూపించాడు.
రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపు నిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో బోథ�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇవ్వని హామీలను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
Minister Harish Rao | వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడికి అసలైన వారసుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మారారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. జహీరాబాద్, సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్
Minister KTR | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ రమణ తండ్రి సంస్మరణ సభకు కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం
Current | వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ జాతీయ విధానమే. రాష్ట్రంలో కరెంటు లేదని ఒక్క రైతు అయినా రోడ్డెక్కాడా? గత కాంగ్రెస్లో కరెంటు కోసం సబ్ స్టేషన్లు ధ్వంసం చేసి రోడ్లమీద రైతులు రాస్తారోకోలు చేశార
Revanth Reddy | ‘రైతులకు మూడు గంటల కరెంట్ చాలు. ఉచిత విద్యుత్ అవసరం లేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? పార్టీలో తన ప్రతిష్ట దిగజార్చాయా? ఆ వ్యాఖ్యలతో పార
ఆలేరు నియోజవకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ పార్టీ నియోజకవర్గ నాయకులు హైదరాబాద్లోని గాంధీభవన్ మెట్లపై ధర్నా చేశారు. పార్టీ మండలాధ్యక్షుల ని�