RRR | రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆర్ఆర్ఆర్, అర్అండ్బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై శుక్�
రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) భూసేకరణపై సందిగ్ధత వీడటంలేదు. పరిహారం విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత కొరవడినట్టు తెలుస్తున్నది.
కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్నది. గతంలో బడ్జెట్ కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసింది. అయితే, వచ్చే ఫిబ్రవరిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న 2025-26 ఆర్థి�
రీజనల్ రింగ్ రోడ్డుపై సర్కారు ముందుకే వెళ్తున్నది. భువనగిరి ఆర్డీఓ పరిధిలో త్రీజీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్హెచ్ఏఐ బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు తమ భూములను కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. జిల్లాలో ఓ వైపు ట్రిపుల్ ఆర్ బాధితులు వెనకడుగు వేయకుండా పోరు సల్పుతున్నారు.
Revanth Reddy | ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితి�
50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్కు అనుబంధంగా ముచ్చర్లలో నిర్మిస్తామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భా గంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రైజ
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నిర్మించ తలపెట్టిన ప్రాంతీయ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) వ్యవహారం అంతా గప్చుప్ అన్నట్టుగా తయారైంది. దక్షిణ భాగం పనులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం వరకు వరుసగా �
రీజినల్ రింగ్ రోడ్డుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వబోమని వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పులుమామిడి, మాదిరెడ్డిపల్లి గ్రామాల రైతులు స్పష్టం చేశారు.
రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)పై నిర్వాసితులు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. త్రీజీ నోటిఫికేషన్ విడుదలైనా వెనుకడుగు వేయకుండా ఉద్యమం ఉధృతంగా కొనసాగిస్తున్నారు. నాడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చ
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ 65వ జాతీయ రహదారిపై ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులు శుక్రవారం రాస్తారోకో చేశారు. అంతకుముందు మూడో రోజు అవార్డు విచారణను బహిష్కరించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశ�
వ్యక్తిగత.. స్వార్థ ప్రయోజనాలు, కాంట్రాక్టర్ల లాభం కోసం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చి రూ.20 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తరా? మీ లాభం కోసం 20వేల కోట్ల అప్పు చేస్తరా? ఆరు గ్యారెంటీలకు నిధుల్ల�
Harish Rao | ముఖ్య నేతల కోసమే ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంత మంది నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం.
దసరా పండుగ పూట ట్రిపుల్ ఆర్ రైతులపై సరార్ పిడుగు వేసింది. విజయదశమి రోజున బహిరంగ నోటీస్ ఇచ్చింది. వలిగొండ, చౌటుప్పల్ మండలాల గ్రామాలకు చెందిన భూములు ప్రభుత్వానికి సంక్రమించాయంటూ అందులో పేరొంది. ఇందుల