Revanth Reddy | ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితి�
50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్కు అనుబంధంగా ముచ్చర్లలో నిర్మిస్తామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భా గంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రైజ
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నిర్మించ తలపెట్టిన ప్రాంతీయ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) వ్యవహారం అంతా గప్చుప్ అన్నట్టుగా తయారైంది. దక్షిణ భాగం పనులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం వరకు వరుసగా �
రీజినల్ రింగ్ రోడ్డుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వబోమని వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పులుమామిడి, మాదిరెడ్డిపల్లి గ్రామాల రైతులు స్పష్టం చేశారు.
రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)పై నిర్వాసితులు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. త్రీజీ నోటిఫికేషన్ విడుదలైనా వెనుకడుగు వేయకుండా ఉద్యమం ఉధృతంగా కొనసాగిస్తున్నారు. నాడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చ
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ 65వ జాతీయ రహదారిపై ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులు శుక్రవారం రాస్తారోకో చేశారు. అంతకుముందు మూడో రోజు అవార్డు విచారణను బహిష్కరించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశ�
వ్యక్తిగత.. స్వార్థ ప్రయోజనాలు, కాంట్రాక్టర్ల లాభం కోసం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చి రూ.20 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తరా? మీ లాభం కోసం 20వేల కోట్ల అప్పు చేస్తరా? ఆరు గ్యారెంటీలకు నిధుల్ల�
Harish Rao | ముఖ్య నేతల కోసమే ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంత మంది నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం.
దసరా పండుగ పూట ట్రిపుల్ ఆర్ రైతులపై సరార్ పిడుగు వేసింది. విజయదశమి రోజున బహిరంగ నోటీస్ ఇచ్చింది. వలిగొండ, చౌటుప్పల్ మండలాల గ్రామాలకు చెందిన భూములు ప్రభుత్వానికి సంక్రమించాయంటూ అందులో పేరొంది. ఇందుల
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భూ నిర్వాసితులు కదం తొక్కుతున్నారు. అలైన్మెంట్ మార్చే వరకు పోరాటం ఆగదని, హైదరాబాద్ నడిబొడ్డుకు కాదు ఢిల్లీకైనా సిద్ధమేనని ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రతిపాదిత రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) గేమ్ చేంజర్ వంటిదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
‘ట్రిపుల్ ఆర్ బాధితులు, రైతులు అధైర్య పడొద్దు.. బీఆర్ఎస్ అండగా ఉంటది..ప్రభుత్వం దిగిరాకుంటే పార్టీ తరఫున పోరాడుతం’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ట్రిపుల్ ఆర్ బాధితులు, రైతులు హరీశ్రా�
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టాలని చూస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్లో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం రూపొం�
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మెలికలు తిరుగుతూనే ఉన్నది. మ్యాపుల్లో లేకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ‘గుర్తులు’ వెలుస్తున్నాయి. తాజాగా చౌటుప్పల్ పరిధిలో నుంచి నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడె
రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం ఆలైన్మెంట్లో ఎలాంటి మార్పులు జరగపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయకుంటే సీబీఐ విచారణ కోరాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసి�