మాకున్న ఐదెకరాల భూమి ట్రిపుల్ఆర్ రోడ్డులో పోతున్నదని రందివట్టుకున్నది. మొత్తం పొలం రోడ్డులో పోతే మా గతి ఏంగావాలె? మేమెట్ల బతకాలె? భూమికి భూమి ఇచ్చి న్యాయంజెయ్యిండ్రి సారూ
CM Revant Reddy | హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ చుట్టూ నిర్మించతలపెట్టిన ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) నిర్మాణంతో సాగుచేసే వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తున్నదని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి ట్రిపుల్ ఆర్ నిర్మాణం చే�
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణంతో సాగు భూములను కోల్పోయి రోడ్డున పడుతున్నామని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో �
Siddipet | హైదరాబాద్ చుట్టూ నిర్మించతలపెట్టిన ఆర్ఆర్ఆర్(Regional Ring Road) నిర్మాణంతో సాగుచేసే వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తున్నదని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి ట్రిపుల్ ఆర్ నిర్మాణం చేపట్టాలని కోర�
భారత్మాల పరియోజన ప్రాజెక్టు నుంచి తెలంగాణకు చెందిన ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ఆర్)ను తొలగించారు. దేశవ్యాప్తంగా 580 జిల్లాలను కలుపుతూ 34,800 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2017లో కే�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిఫుల్ ఆర్) అలైన్మెంట్ మార్చాలని, బలవంతంగా భుములు గుంజుకుంటే భూమికి బదులుగా మరోచోట భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్, బేగంపేట గ్రామ�
కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం రోడ్డు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించనుండగా, భూసేకరణ ఖర్చులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ఆర్)లో ఉత్తర భాగం కోసం ఇంకా దాదాపు 1,000 ఎకరాలను సేకరించాల్సి ఉన్నది. ఈ భాగం నిర్మాణానికి మొత్తం 4,571.44 ఎకరాల భూమిని సేకర�
జీహెచ్ఎంసీ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ హెచ్ఎండీఏ. హైదరాబాద్ చుట్టూ 7 జిల్లాల పరిధిలో సుమారు 50 కి.మీ దూరం వరకు విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో పట్టణీకరణతో పాటు పరిశ్రమలు గణనీయంగా పెరుగుతున్నాయ�
Regional Ring Road | రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రాంతంలో ఈ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ కొందరు �
రీజినల్ రింగ్రోడ్డు(ఆర్ఆర్ఆర్) కోసం చేపట్టే భూసేకరణలో రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారికి అండగా ఆర్టీవో కార్యాలయం ఎదుట నిరహార దీక్ష చేపడుతామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్ర�
రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్)నిర్మాణానికి తమ సాగు భూములు ఇవ్వబోమని బుధవారం గజ్వేల్ ఐవోసీ కార్యాలయం ఎదుట మర్కూక్ మండలం నర్సన్నపేట, చెబర్తి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు.
రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి రాయగిరి అలైన్మెంట్ మార్పుపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాటమార్చారు. అలైన్మెంట్ మార్పుపై జనవరిలో చెప్పిన మాటలకు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేశారు.