RRR | హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (HRRR) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చి.. సెప్టెంబర్ 2వ వారంలోగా పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వబోమని రైతులు తేల్చిచెప్పారు. భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి ఇవ్వాలని, లేకపోతే బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి ఇవ్వాలని, లేకపోతే బహిరంగ మార్కెట్లో భూములకు పెరిగిన ధరల ప్ర�
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించిన కేంద్రం తెలంగాణకు మాత్రం అన్ని రంగాల్లోనూ నిరాశనే మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనులు త్వరితగతిన చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ(మోర్త్) కార్యదర్శి అనురాగ్ జైన్కు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి క�
మాకున్న ఐదెకరాల భూమి ట్రిపుల్ఆర్ రోడ్డులో పోతున్నదని రందివట్టుకున్నది. మొత్తం పొలం రోడ్డులో పోతే మా గతి ఏంగావాలె? మేమెట్ల బతకాలె? భూమికి భూమి ఇచ్చి న్యాయంజెయ్యిండ్రి సారూ
CM Revant Reddy | హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ చుట్టూ నిర్మించతలపెట్టిన ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) నిర్మాణంతో సాగుచేసే వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తున్నదని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి ట్రిపుల్ ఆర్ నిర్మాణం చే�
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణంతో సాగు భూములను కోల్పోయి రోడ్డున పడుతున్నామని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో �
Siddipet | హైదరాబాద్ చుట్టూ నిర్మించతలపెట్టిన ఆర్ఆర్ఆర్(Regional Ring Road) నిర్మాణంతో సాగుచేసే వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తున్నదని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి ట్రిపుల్ ఆర్ నిర్మాణం చేపట్టాలని కోర�
భారత్మాల పరియోజన ప్రాజెక్టు నుంచి తెలంగాణకు చెందిన ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ఆర్)ను తొలగించారు. దేశవ్యాప్తంగా 580 జిల్లాలను కలుపుతూ 34,800 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2017లో కే�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిఫుల్ ఆర్) అలైన్మెంట్ మార్చాలని, బలవంతంగా భుములు గుంజుకుంటే భూమికి బదులుగా మరోచోట భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్, బేగంపేట గ్రామ�
కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం రోడ్డు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించనుండగా, భూసేకరణ ఖర్చులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ఆర్)లో ఉత్తర భాగం కోసం ఇంకా దాదాపు 1,000 ఎకరాలను సేకరించాల్సి ఉన్నది. ఈ భాగం నిర్మాణానికి మొత్తం 4,571.44 ఎకరాల భూమిని సేకర�