హైదరాబాద్ మహా నగరం చుట్టూ చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) రంగులు మార్చుకుంటున్నది. దక్షిణభాగంలో దారి తప్పుతున్నది. గుట్టుగా రూటు మార్చుకుని, బడా నేతల భూముల దగ్గర గీత దాటుతున్నది.
చౌటుప్పల్ మండలం మీదుగా వెళ్తున్న రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చి బాధితులకు మారెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, జూలకంటి రంగారెడ్డి రా
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం భూసేకరణ కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు ఆదివారంతో పూర్తయింది. కానీ, పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగానే ఉన్నది. ఆరు నెలల క్రితం నాట�
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలోనే నిర్మించాలని నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని చ�
‘మాకు నష్టపరిహా రం వద్దు..భూమికి బదులు భూమే ఇవ్వా లి...చావడానికైనా సిద్ధం..భూములు మా త్రం ఇవ్వం’ అంటూ రీజినల్ రింగ్రోడ్డు ని ర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు అధికారులకు తేల్చిచెప్పారు.
రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగ అలైన్మెంట్లో మరిన్ని మార్పులను సూచించారు.
రీజనల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేయాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ట్రిపుల్ ఆర్ మొత్తం మ్యాప్ను గూగుల్లో పరిశీలించిన ఆయన, భ�
CM Revanth Reddy | రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రగతిపై కలెక్టర్లు ఏం చేస్తున్నారు... పనుల పురోగతి ఏంటనే దానిపై రోజువారీ సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూ స
హైదరాబాద్ విపత్తుల స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా) పరిధి ఎంతవరకు? అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడంలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా పరిధి, దాని అధికారాలు ప్రస్తుతం చర్చనీయా�
రీజినల్ రింగు రోడ్డు(ట్రిపుల్ ఆర్)నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మంచి ధరలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రైతులు అధైర�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం రైతులను ఎలాగైనా ఒప్పించాలని సీఎం రేవంత్రెడ్డి గత నెలలో కలెక్టర్లను ఆదేశిస్తే.. వచ్చే నెల రెండో వారం చివరినాటికి ఈ భూసేకరణ ప్�
రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ఆర్) భూసేకరణపై సంగారెడ్డి జిల్లాలోని రైతులు తిరగబడుతున్నారు. ఆర్ఆర్ఆర్కు భూ ములు ఇచ్చేదిలేదని రైతులు ఆందోళనకు దిగుతున్నా రు. విలువైన తమ భూములను సేకరించవద్దని సర్వే