భువనగిరి పరిధిలోని రాయగిరి ట్రిపుల్ ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) అలైన్మెంట్ మార్పుపై ఎలాంటి కదలిక లేదు. రైతుల విజ్ఞప్తులు, డిమాండ్ మేరకు మార్పుస్తామన్న ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ ర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లాకు పైసా ఇవ్వలేదు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరికి కాంగ్రెస్ సర్కారు మొండి చెయ్యే చూపించింది.
భారతమాల ఫేజ్-1 కింద కేంద్రం నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) భూసేకరణ వ్యయంలో 50% నిధులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు జమ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని బీజేపీ రాష్ట్
RRR | హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.
నిలిచిపోయిన భూసేకర�
రీజినల్ రింగురోడ్డు నిర్మాణంలో అడ్డంగా వచ్చే కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, టెలికం లైన్లు వంటి (యుటిలిటీస్)ను తొలగించేందుకు అయ్యే ఖర్చును రాష్ట్రమే భరించాలని కేంద్రం స్పష్టం చేసింది.
RRR | రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణం కోసం ఇంతకాలం భూసేకరణకు అయ్యే ఖర్చులో సగం భరించాలని పట్టుబట్టిన కేంద్ర జాతీయ రహదారులశాఖ, ఇప్పుడు యుటిలిటీ షిఫ్టింగ్ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించ�
Telangana Decade Celebrations | తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖ అద్వితీయమైన విజయాలను నమోదు చేసింది. తొమ్మిదేండ్లలోనే 102లక్షల చదరపు అడుగుల మేర భవనాలు, 8,578 కిలోమీటర్లమేర రోడ్లు, 382 వంతెనలను నిర్మించి తనకు మరే రాష్ట్రమూ సాటిరాదని నిర�
RRR | హైదరాబాద్ చుట్టూ వివిధ జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగురోడ్డు (త్రిఫుల్ ఆర్)పై కేంద్ర ప్రభుత్వం దొంగ నాటకం అడుతున్నది. భూసేకరణ పేరుతో మెలికపెట్టి ప్రాజెక్టును ముందుకు సాగకుండా �
రాష్ట్రంలోని రహదారులు ఇక అద్దంలా మెరువనున్నాయి. వీటికి గతం లో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభు త్వం 2023 -24 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది.
రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంలో 158.645 కి.మీ. రహదారి నిర్మాణానికి 4,851 ఎకరాల భూమి అవసరమవుతుందని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 24న ఎట్టకేలకు ఎనిమిది క్�
రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిఫుల్ఆర్) ఉత్తర భాగంలో 57.8921 హెక్టార్ల (144 ఎకరాలు) అదనపు భూమి సేకరణకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ మూడు అదనపు గెజిట్లను విడుదల చేసింది. పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇంటర్ చే�
రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూమిని స్వాధీనం చేసుకొనేందుకు హద్దు రాళ్లను ఏర్పాటుచేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. దీనిలో భాగంగా రెవెన్యూ అధికారులతోపాటు జాతీయ
రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) దక్షిణ భాగానికి అనుమతి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేసిన కృషితోపాటు ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విజ్ఞప్తులతో కేంద్ర ఉపరితల రవాణశాఖ ఒక అడు