రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంలో 158.645 కి.మీ. రహదారి నిర్మాణానికి 4,851 ఎకరాల భూమి అవసరమవుతుందని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 24న ఎట్టకేలకు ఎనిమిది క్�
రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిఫుల్ఆర్) ఉత్తర భాగంలో 57.8921 హెక్టార్ల (144 ఎకరాలు) అదనపు భూమి సేకరణకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ మూడు అదనపు గెజిట్లను విడుదల చేసింది. పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇంటర్ చే�
రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూమిని స్వాధీనం చేసుకొనేందుకు హద్దు రాళ్లను ఏర్పాటుచేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. దీనిలో భాగంగా రెవెన్యూ అధికారులతోపాటు జాతీయ
రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) దక్షిణ భాగానికి అనుమతి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేసిన కృషితోపాటు ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విజ్ఞప్తులతో కేంద్ర ఉపరితల రవాణశాఖ ఒక అడు
ఇప్పటికి ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 151 కిలోమీటర్లకు గెజిట్లు విడుదల అలైన్మెంట్ ఖరారయ్యాక మరో గెజిట్! హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో 7 కిలోమీటర్లకు కేంద్రం �
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూ సేకరణ చేయటానికి మరో నాలుగు క్యాపిటల్ ‘ఏ’ గెజిట్లను కేంద్ర రోడ్డు రవాణా శాఖ విడుదల చేసింది. సంగారెడ్డి ఆర్డీవో పరిధిలో 195 హెక్టార్లు, భువనగిరి ఆర్డీవో పరిధిలో 199 హెక్�
ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భూసేకరణ గెజిట్ల విడుదలలో ఎడతెగని జాప్యం చేస్తున్న కేంద్రం 4 నెలల క్రితమే 8 యూనిట్లు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2 యూనిట్ల భూసేకరణకే గెజిట్ వి
జంక్షన్లు ఫైనల్ కావడంతో స్పైక్ రోడ్లపై దృష్టి నిర్మాణానికి 2500 కోట్లు వ్యయం అంచనా ప్రత్యేక అభివృద్ధికి రాష్ట్ర సర్కారు ప్రణాళికలు హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్�
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో జాతీయ, రాష్ట్ర రహదారుల వద్ద 11 జంక్షన్లను జాతీయ రహదారుల సంస్థ ప్రతిపాదించింది. అలాగే, రీజినల్ రింగ్ రోడ్డు వెంట ఉన్న జడ్పీ, పంచాయతీరాజ్, పంట పొలాల వద్దకు వెళ్లే రోడ్ల �
రెండు యూనిట్లకు సర్వే నంబర్లవారీగా వివరాలతో గెజిట్ విడుదల చేసిన కేంద్రం త్వరలో మరో ఆరు యూనిట్లకు గెజిట్ విడుదల చేయనున్న ప్రభుత్వం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్�
వారంలో 2వ నోటిఫికేషన్ జారీ భూసేకరణకు ఎనిమిది మంది అధికారులు హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్రోడ్డు ఉత్తరభాగం నిర్మాణం కోసం ప్రాథమిక గెజిట్(a)ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదలచేసి�
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అలైన్మెంట్ ఖరారు కావడంతో మొదటి గెజిట్ను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏయే గ్రామాల గుండా రీ
త్వరలో జారీ చేయనున్న కేంద్రం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పూర్తి కి కేంద్ర ప్రభుత్వం మూడు గెజిట్లు విడుదల చేయనున్నది. నాలుగైదు రోజుల్లో మొదటి గెజిట్, ఆ తరువాత రెండో �
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తరభాగం భూ సేకరణకు 8 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్