రీజినల్ రింగ్రోడ్డు(ట్రిపుల్ఆర్) ఉత్తరభాగం భూసేకరణలో ప్రతిష్టంభన నెలకున్నది. ప్రభుత్వం ఎకరాకు రూ. 12-15లక్షలు మాత్రమే పరిహారం ఆఫర్ చేస్తుండగా, బహిరంగ మార్కెట్ ధర చెల్లిస్తేనే భూములిస్తామని రైతులు స�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం భూ నిర్వాసితులకు ఎంత నష్టపరిహారం చెల్లించాలో తేలకుండానే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం పరిహారం చెల్లించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్ర�
ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తకాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆచి
చౌటుప్పల్, భువనగిరి ప్రాంతానికి చెందిన రీజనల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావును సోమవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు రెండు నెలల్లో అన్ని అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. త్వరగా నిర్మించాలని ఓవైపు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే మరోవైపు కన్సల్టెంట్ల నియామక�
నైసర్గిక స్వరూపం రోజురోజుకూ మారుతుండడంతో జిల్లా ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇప్పటికే జిల్లాను వికారాబాద్, మేడ్చల్ జిల్లాలుగా విభజించారు. జిల్లాలోని శివారు ప్రాంతాలన్నింటినీ మున్సిపాలిటీలు, మ
ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆర్�
రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం భూసేకరణలో రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ట్రిపుల్ఆర్ భూసేకరణలో రైతులతో ఆర్డ�
కేంద్రప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపింది. రీజినల్ రింగ్రోడ్డు-ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని వికసిత్ భారత్లో చేపడతామని గతంలో హామీ ఇచ్చిన కేంద్రం బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదు.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని నుచ్చుగుట్టతండా, సాకిబండతండాల్లో చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూ సర్వేను గిరిజన రైతులు అడ్డుకున్నారు. ‘మా పొలా లు మాగ్గావాలె’ అని నినదించడంతో అధిక�
ప్రాంతీయ రింగురోడ్డు(ట్రిపుల్ఆర్) దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేస్తున్నది. నిధులు సమకూరితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించాలని, లేనిపక్షంలో జాతీయ ర�
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పారంటూ గజ్వేల్ డివిజన్లోని ఆయా గ్రామాలకు చెందిన ట్రిపుల్ ఆర్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక�
ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ రాసినట్టు తెలిసింది. రాష్ట్రంలో పవర్ ప్రా