రీజినల్ రింగ్ రోడ్డు భూ భాదితులు మరోసారి భగ్గుమన్నారు. అలైన్మెంట్ మార్చాలని, లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన�
రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టు సమస్యల వలయంలో చుట్టుకున్నది. 22 నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఒకవైపు రైతులు బహిరంగ మార్కెట్ ప్రకారమే ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా లో మరో భూపోరాటం ప్రారంభమైంది. రీజినల్ రింగ్ రోడ్డు ((టిపులార్)ను జిల్లాలోని మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, ఫారుక్నగర్, కొందుర్గు తదితర మండలాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జార�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపులార్) కొత్త అలైన్మెంట్కు వ్యతిరేకంగా జిల్లాలో రైతుల పోరు ఉధృతమైంది. ప్రభుత్వం ట్రిపులార్ అలైన్మెంట్ వివరాలను మ్యాపుతో సహా హెచ్ఎండీఏ వెబ్సైట్లో పొందుపర్చిన మరుస�
ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితుల కోసం ప్రభుత్వంపై ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెగేసిచెప్పారు. ‘ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉ�
జిల్లా రైతుల్లో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కొత్త అలైన్మెంట్ టెన్షన్ మొదలైంది. జిల్లా కేంద్రం సమీపం నుంచి ఈ రోడ్డు వెళ్తుండడంతో ఓ వైపు హర్షం వ్యక్తం అవుతున్నా.. మరోవైపు భూములు కోల్పోతున్న రై�
Regional Ring Road | రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణానికి టెండర్లు పిలిచి 8 నెలలు గడుస్తున్నా ఆ ప్రాజెక్టుపై పడిన పీటముడి వీడటంలేదు. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ తర్వాత మంత్రి కోమటిరెడ్డ�
RRR |. తాజాగా కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ద్వారా బాండ్లు జారీచేసి, భారీగా నిధులను సమీకరిస్తుంటే.. మన రాష్ట్రంలో ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రి పుల్స్టార్) లాంటి ప్రతిష్ఠాత్మక ప్ర�
ఫోర్త్ సిటీగా పిలుచుకుంటున్న ఫ్యూచర్ సిటీ ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. మూసీ పునర్జీవనం, రీజినల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఎవరి ఊ
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. భూసేకరణ పూర్తికాకపోవడం, ఇతర అనుమతులు రాకపోవడం వల్ల ఇప్పుడే పనులు చేపడితే మధ్యలో ఆగిపోవడం ఖాయమనే ఉద్దేశం
రీజినల్ రింగ్ రోడ్డు అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమవుతామని రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో రీజనల్ రింగురోడ్డు(ట్రిపుల్ ఆర్) ఉత్తరభాగం టెండర్లు పిలిచి ఆరు నెలలు దాటినా ఇంతవరకు ఏజెన్సీ ఖరారు కాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాలనుకుంటున్న ఫోర్త్సిటీకి అడుగడుగునా అడ్డంకులెదురవుతున్నాయి. ఫోర్త్సిటీ నిర్మాణంలో భాగంగా ముందుగా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం �
భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యాకే రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం పనులకు మోక్షం లభిస్తుందని తాజాగా సీఎం రేవంత్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ