రీజనల్ రింగ్ రోడ్డు నిర్మా ణం సీఎం రేవంత్రెడ్డి ఇంటి వ్యవహారం కాదని రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే చర్యలు ఆపకపోతే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు హెచ
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) భూ నిర్వాసితుల ఉద్యమం ఉధృతమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరు ఊపందుకున్నది. మా భూములు మాకేనంటూ ఉద్యమం ఐక్యంగా ముందుకు సాగుతున్నది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ను గతేడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ‘ముఖ్య’నేత బంధువులతో పాటు పలువురు అధికార పార్టీ నేతల భూములను తప్పించేందుకు అష్ట వంకరలు
జిల్లాలోని పచ్చని పల్లెల్లో ట్రిపులార్ చిచ్చు రాజుకుంటున్నది. తమకు రీజినల్ రింగ్రోడ్డు వద్దని, తమ భూములను ఇచ్చేదిలేదని నిరసనలు, ఆందోళనలు పెరుగుతున్నాయి.
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపులార్) కొత్త అలైన్మెంట్కు వ్యతిరేకంగా జిల్లాలో రైతుల పోరాటం ఉధృతమైంది. ప్రభుత్వం ట్రిపులార్ అలైన్మెంట్ వివరాలను మ్యాపుతో సహా హెచ్ఎండీఏ వెబ్సైట్లో పొందుపర్చిన మర�
త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ వల్ల తమకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని విన్నవించుకుందామని గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామానికి చెందిన పలువురు భూ నిర్వాసితులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రె
రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని లక్కారం ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో బాధిత రైతులతో
రీజనల్ రింగ్రోడ్డులో భూముల సేకరణపై బాధిత రైతులు మరోసారి భగ్గుమన్నారు. రెండు ఏండ్ల నుంచి ఉత్తర భాగం రైతులు జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను కూడా ముట్టడించారు. అన్ని పార్�
రీజినల్ రింగ్ రోడ్డు భూ భాదితులు మరోసారి భగ్గుమన్నారు. అలైన్మెంట్ మార్చాలని, లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన�
రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టు సమస్యల వలయంలో చుట్టుకున్నది. 22 నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఒకవైపు రైతులు బహిరంగ మార్కెట్ ప్రకారమే ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా లో మరో భూపోరాటం ప్రారంభమైంది. రీజినల్ రింగ్ రోడ్డు ((టిపులార్)ను జిల్లాలోని మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, ఫారుక్నగర్, కొందుర్గు తదితర మండలాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జార�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపులార్) కొత్త అలైన్మెంట్కు వ్యతిరేకంగా జిల్లాలో రైతుల పోరు ఉధృతమైంది. ప్రభుత్వం ట్రిపులార్ అలైన్మెంట్ వివరాలను మ్యాపుతో సహా హెచ్ఎండీఏ వెబ్సైట్లో పొందుపర్చిన మరుస�
ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితుల కోసం ప్రభుత్వంపై ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెగేసిచెప్పారు. ‘ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉ�