రోజురోజుకు విస్తరిస్తున్న నగరానికి.. రియల్ నివాసానికి.. అత్తాపూర్లో ప్రస్తుతం కేంద్రంగా మారుతుంది. నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రీవాసవి డెవలపర్స్ సంస్థ.. ‘జీఎన్ఆర్' వాసవి నిర్వా
మోకిల లేఅవుట్లో రెండో విడత ప్లాట్ల విక్రయానికి హెచ్ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసిం ది. ఐటీ కారిడార్కు సమీపంలో హైదరాబాద్-శంకర్పల్లి మార్గంలో ఉన్న మోకిలలో సుమారు 300 ఎకరాల్లో హెచ్ఎండీఏ లేఅవుట్
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు రోజు రోజుకూ జోరందుకుంటున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోల్చితే మన మార్కెట్ చిన్నదే అయినా ధర లు మాత్రం హైదరాబాద్లోనే తక�
ఇల్లంటే స్వర్గసీమ. కలకాలం హాయిగా కుటుంబ సభ్యులతో కలిసి జీవించేలా.. మనసుకు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్నిచ్చేదిగా ఉండాలని కోరుకుంటారు. సరిగ్గా అలాంటి వాతావరణాన్ని నివాసం ఉంటున్న చోట అందరికీ కలిగించాలన్న లక్ష�
హైదరాబాద్ మహానగరంలో నివాస గృహాల రిజిస్ట్రేషన్లలో గణనీయమైన వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించింది. జూలై నెలలో మొత్తం ఆస్తులు 5,557 రిజిస్ట్రేషన్లు కాగా వాటి ద్వారా మొత్తం రూ.2,878 కోట్ల
ప్రపంచంతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగం ఎదిగిందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. త్వరలోనే ముంబైని అధిగమిస్తామన్న విశ్వాసాన్ని వ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని, అందులో భాగమే కోకాపేటలో ఎకరం వంద కోట్లు దాటేసిందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శు�
ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ.100 కోట్లకుపైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పో
Hyderabad | హైదరాబాద్లో ఇళ్ల విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ అమ్మకాలు అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. ఏ సర్వే చూసిన ఈ విషయం స్పష్టమవుతున్నది. తాజాగా ప్రముఖ
రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఇబ్బందులను పరిష్కరిస్తామని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఎదురొంటున్న సమస్యలపై చర్చించేందుకు రాష్ట్�
దేశవ్యాప్తంగా నిరుద్యోగులను నిండాముంచిన బీజేపీ నాయకుడు, సైబర్ నేరగాడు చక్రధర్గౌడ్ను కిడ్నాప్ కేసులో ఘట్కేసర్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. �
ప్రతిపక్షానికి చెందిన కొంతమంది నాయ కులు చెప్పినట్టు ఇప్పటివరకు ధరణి ద్వా రా రూ.50 వేల కోట్ల లావాదేవీలు జరిగాయంటున్న మాటల్లో నిజమున్నట్లయితే, ప్రజలకు ఈ ధరణి మీద నమ్మకం కుదిరినట్టు కాదా? భూమి హక్కులపై నమ్మక
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ఇతర మెట్రో నగరాల కంటే మెరుగైన వృద్ధిరేటును కనబరుస్తోంది. తాజాగా 2023 తొలి త్రైమాసికంలో జరిగిన విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సోవాలపై రియల్ ఎస్టేట్ మార్కెట్ అ�
దేశీయ రియల్ ఎస్టేట్ సంపన్న వర్గాల జాబితాలో డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్సింగ్ తిరిగి తొలి స్థానం దక్కించుకున్నారు. గ్రో-హురున్ ఇండియా పేరుతో విడుదల చేసిన జాబితాలో రూ.59,030 కోట్ల సంపదతో ఆయన తొలి స్థానంలో