ఈ ఏడాది ఆఖరుకల్లా సాధిస్తామంటున్న అసెట్మాంక్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన టెక్నాలజీ ఆధారిత రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వేదిక అసెట్మాంక్.. ఈ ఏడాది ఆఖరుకల్లా తమ నిర్వహణలో�
వికారాబాద్ : భూముల క్రమ, విక్రయాలపై వ్యవసాయ రైతులకు అవగాహన లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, దళారులు భూమి యాజమానులకు అత్యాశ చూపి వారి భూములను రిజిస్టర్ చేసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున�
కొవిడ్ కుదుపులను తట్టుకొని నిలిచిన గృహనిర్మాణం ధరలు పెరిగిన నగరాల్లో హైదరాబాద్ కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడి మొదటి, రెండో కరోనా వేవ్లలో అనేక నగరాల్లో ఇండ్ల డిమాండ్ తగ్గినప్పటికీ ఇండ్ల ధరలు పడిపోలేదన
బీడీఎల్ పరిధిలో మిస్సింగ్ కేసు ఓ చోట తల, మరోచోట మొండెం పటాన్చెరు/న్యాల్కల్/రాయికోడ్/రామచంద్రాపురం, జనవరి 29: రియల్ ఎస్టేట్ వ్యాపారి, టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఓ చోట తల, మరో చోట మొండె�
హైదరాబాద్, జనవరి 20: దేశీయ రియల్ ఎస్టేట్లో సంస్థాగత పెట్టుబడులను అత్యధికంగా హైదరాబాదే ఆకట్టుకున్నదని గ్లోబల్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ సేవల దిగ్గజం జేఎల్ఎల్ తెలిపింది. గతేడాది భారతీయ సంస్థాగత రి�
పదేండ్ల ప్రస్థానంలో విజయవంతంగా సేవలు 12కు పైగా ప్రాజెక్టులతో 3వేలకు పైగా కస్టమర్లకు చేరువ అందరికీ అందుబాటు ధరల్లో ఇండ్ల స్థలాలు యాదగిరిగుట్ట రూరల్, జనవరి 17: “శ్రీ లోగిళ్లు డెవలపర్స్.. రియల్ ఎస్టేట్ రంగ
అమరావతి :ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. అందులోభాగంగా తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల కార్యాలయ�
2021లో అన్ని విభాగాల్లోనూ నగరం ముందంజ ఆఫీస్ స్పేస్లో బెంగళూరును దాటి ప్రథమ స్థానంలోకి కరోనా మందగమనంలోనూ 142 శాతం వృద్ధిరేటు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 : రియల
హైదరాబాద్లో గతేడాది మూడు రెట్లు పెరిగిన విక్రయాలు అనరాక్ వార్షిక నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, జనవరి 3: హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో చరిత్ర సృష్టించిన భాగ్య�
మాదాపూర్ : రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని, వాణిజ్య వ్యాపారాల్లో తెలంగాణ దిక్సూచిగా నిలవడం గర్వకారణమని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. మాదాపూ
కూకట్పల్లిలో 10 ఎకరాలు రూ.235 కోట్లు గోద్రేజ్ నుంచి కొనుగోలు చేసిన ఏఎస్బీఎల్ విజయవంతంగా పూర్తిచేసిన జేఎల్ఎల్ హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సం�
బషీరాబాద్ : రియాలర్టర్ల అగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది. వారి పనులకు అడ్డొచ్చేది ఏదైనా సరే ధ్వంసం చేసుకుంటూ పోవడమే వారి పని. అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా వారి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోవడమే
మొత్తం 56 మంది రైతుల భూములు ఆక్రమణ బాధితుల్లో 49 మంది బీసీలు, నలుగురు ఎస్సీలు నిషేధిత జాబితాలోని 8 ఎకరాలకు అక్రమ రిజిస్ట్రేషన్ అనుమతుల్లేకుండా భారీ పౌల్ట్రీషెడ్లు, రోడ్ల నిర్మాణం పౌల్ట్రీల నుంచి కాలుష్యం �