హౌజింగ్ సేల్స్లో హైదరాబాద్ దూకుడు కొనసాగుతున్నది. కరోనా ప్రభావం నుంచి బయటపడ్డ భాగ్యనగర రియల్ ఎస్టేట్ మార్కెట్ వ్యాపారం.. దేశంలోని 6 ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే దూసుకుపోతున్నది.
ఇండ్ల అమ్మకాలపై ప్రాప్టైగర్ నివేదిక హైదరాబాద్సహా 8 ప్రధాన నగరాల్లో గతేడాది 13 శాతం పెరిగిన విక్రయాలు న్యూఢిల్లీ, మార్చి 18: దేశీయంగా ఇండ్ల అమ్మకాల్లో రూ.45 లక్షలలోపు గృహాలకు డిమాండ్ పడిపోతున్నది. ఇదే సమయ�
ప్రతికూల పరిస్థితుల్లోనూ హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరిలో 5,146 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా గురువారం తెలియజేసి
యాదాద్రి భువనగిరి : రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న భువనగిరి పట్టణానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. డీసీపీ నారాయణ రెడ్డి విలేకరుల సమావ�
భువనగిరిలో వెలుగులోకి.. కువైట్లో పెట్టుబడి పెట్టానంటూ మోసం దాదాపు 500మంది బాధితులు పోలీసుల అదుపులో నిందితుడు షాకీర్ భువనగిరి అర్బన్, మార్చి 5 : రియల్ ఎస్టేట్ పేరుతో రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన సంఘటన య�
భువనగిరిలో వెలుగులోకి.. భువనగిరి అర్బన్, మార్చి 5 : రియల్ ఎస్టే ట్ పేరుతో దాదాపు రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన ఘటన భువనగిరి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పలువురు బాధితులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. భ�
చర్లపటేల్గూడ పరిధిలోని మిగులు భూమి కోసం పోటీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మట్టారెడ్డి, శ్రీనివాస్రెడ్డి ఘర్షణ ముఠాను తయారుచేసి హత్యలకు పాల్పడిన మట్టారెడ్డి మట్టారెడ్డితో పాటు ఐదుగురు అరెస్టు..పరారీల�
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో దర్యాప్తు జరుగుతోందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఈ కేసులో మీడియా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. కేసు దర్యాప్తులో భాగంగా అన్ని కోణా�
Plot vs Flat | మేం హైదరాబాద్లో ఉంటున్నాం. నెలకు రూ.15 వేలు ఇంటి అద్దె కడుతున్నాం. మేము ఉంటున్న ఫ్లాట్ను యజమాని రూ.45 లక్షలకు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాడు. నా భర్త, అత్తామామలు మేమే కొంటే బాగుంటుందని అనుకుంటున్నారు. అయ�
హౌసింగ్లో హైదరాబాద్ జోష్ రోజురోజుకూ ఇండ్ల ధరలు పైపైకి.. 2021 నాలుగో త్రైమాసికంలో ఏడు శాతం పెరిగిన ధరలు దేశంలోనే అహ్మదాబాద్ సహా హైదరాబాద్లో అధిక ధరలు ప్రాప్ టైగర్ డాట్కామ్ సర్వేలో వెల్లడి సిటీబ్యూ
క్యాపిటల్ గెయిన్స్పై కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ముంబై, ఫిబ్రవరి 9: స్థిరాస్తి, షేర్లు, బాండ్లపై ప్రస్తుతం అమలవుతున్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను సరళీకరించనున్నట్టు కేంద్ర రెవిన్యూ