గత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో 2 బిలియన్ డాలర్లు (రూ.16,475.90 కోట్లు)గా ఉన్న ఈ పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో ఏకంగా 40 శాతం పెరిగి 2.8 బిలియన్ డాలర్ల (రూ.23,066.26 కోట్ల)కు చేరినట్టు ప్రముఖ ప్రాపర్టీ �
దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో అపూర్వ విజయాన్ని సాధించిన జీ స్క్వేర్..తాజాగా హైదరాబాద్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. భాగ్యనగరంలోని బీఎన్రెడ్డి నగర్, షాద్నగర్లో రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు�
ప్రచారకర్తగా అల్లు అర్జున్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : 25 వసంతాలుగా వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తూ నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న హానర్ హోమ్స్… ఇప్పటి వరకు 1976 గృహాలను �
‘భూ వివాదం పరిష్కరించుకుందాం’ అని పిలిచి ఒక రౌడీషీటర్ను తుపాకీతో, తన వ్యాపార భాగస్వామి కాల్చి చంపాడు. ఈ ఘటన లో మృతుడి వెంట ఉన్న వ్యక్తికి సైతం గాయాలయ్యా యి. సోమవారం తెల్లవారు జామున మాదాపూర్ పోలీస్స్టే�
దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు త్వరగా అనుమతులు ఇచ్చేందుకు తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్)కు రాష్ట
హైదరాబాద్సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నిరుడుతో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇండ్లకు డిమాండ్ పెరిగింది. హౌజింగ్ ధరలు సైతం 11 శాతం వరకు ఎగబాకాయి.
ఒకప్పుడు పూరి గుడిసెలతో నిత్యం ఏదో ఒకచోట నివాస గుడిసెలు తగులబడిపోయేవి. అగ్ని ప్రమాదాలతో కొంత మంది నిరాశ్రయులు కాగా, ఎంతో మంది తీవ్రంగా నష్టపోయేవారు. అలాంటి ఊరు రూపు రేఖలు.. తెలంగాణ ప్రభుత్వంలో మారిపోయాయి.
ఏప్రిల్లోనే 5,331 ఇండ్ల అమ్మకాలు మొత్తం రూ.2767 కోట్ల లావాదేవీలు తాజా నివేదికలో ‘నైట్ ఫ్రాంక్’ వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యంత నివాసయోగ్య నగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్�
Minister KTR | రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందున్నదని చెప్పారు. మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో
హౌజింగ్ సేల్స్లో హైదరాబాద్ దూకుడు కొనసాగుతున్నది. కరోనా ప్రభావం నుంచి బయటపడ్డ భాగ్యనగర రియల్ ఎస్టేట్ మార్కెట్ వ్యాపారం.. దేశంలోని 6 ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే దూసుకుపోతున్నది.
ఇండ్ల అమ్మకాలపై ప్రాప్టైగర్ నివేదిక హైదరాబాద్సహా 8 ప్రధాన నగరాల్లో గతేడాది 13 శాతం పెరిగిన విక్రయాలు న్యూఢిల్లీ, మార్చి 18: దేశీయంగా ఇండ్ల అమ్మకాల్లో రూ.45 లక్షలలోపు గృహాలకు డిమాండ్ పడిపోతున్నది. ఇదే సమయ�
ప్రతికూల పరిస్థితుల్లోనూ హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరిలో 5,146 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా గురువారం తెలియజేసి