హైదరాబాద్లో (Hyderabad) పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలకు నోటీసుల జారీ పర్వం కొనసాగుతున్నది. సోమవారం ‘స్వర్గసీమ’ సంస్థ సహా మూడు ప్రాజెక్టులకు రెరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ ష�
సొంత ఇంటిని సమకూర్చుకోవడం ప్రతి ఒక్కరి జీవితకాల స్వప్నం. ఈ కలను సాకారం చేసుకునేందుకు సగటు భారతీయులు తమ ఆదాయంలో దాదాపు 77 శాతం మేరకు వెచ్చిస్తున్నట్టు ఓ సర్వేలో తెలింది.
2020లో స్థాపితమై రియల్ రంగంలో విలువలను సృష్టించిన ‘యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా’ తక్కువ వ్యవధిలోనే అంచనాలను అధిగమించి ముందుకు సాగుతున్నది. హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘రియల్' సంస్
లగ్జరీ అపార్ట్మెంట్స్ కేరాఫ్గా శ్రీసుమేరు సంస్థ నిలుస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో అత్యంత నమ్మకం, విశ్వసనీయతతో కూడిన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. ఉప్పల్ భగాయత్ పక్కనే.. డీమార్ట్ చెం
బీఎస్సీపీఎల్ ఆధ్వర్యంలో అత్యంత దూర దృష్టితో ఉత్తమ జీవనానికి కలిగిన నిర్మాణాలు ఎంతగానో అనుకూలంగా ఉన్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్షర్, హెల్త్ ఇండస్ట్రీలో
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలను పాటించని రియల్ ఎస్టేట్ సంస్థలపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రెరా చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ హెచ్చరించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన పలు సంస్థ�
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టించి ఎన్నారై కుటుంబాన్ని మోసం చేసిన కేసులో కూకట్పల్లికి చెందిన బీజేపీ నాయకుడిని సీసీఎస్ పోలీసులు విచారించారు.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండే.. దివాలా తీసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. 340 బిలియన్ డాలర్ల (రూ.28.22 లక్షల కోట్లు) రుణ భారం నుంచి తప్పించుకోవడంలో భాగంగా న�
హైదరాబాద్లో ప్లాట్లు, ఇండ్లు, విల్లాల కోసం వెతుకుతున్న వారికి ఉపయుక్తంగా ఉండేందుకు ఏటా టీన్యూస్ నిర్వహించే ప్రాపర్టీ ఎక్స్పో శని, ఆదివారాల్లో జరగనున్నది.
జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతంగా ఔటర్ రింగు రోడ్డు మారింది. భారీ ప్రాజెక్టులు, కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఔటర్ రింగు రోడ్డు చుట్టూనే ఎక్కువగా వెలుస్తున్నాయి. కొత్తగా �
హైదరాబాద్ నగర విస్తీర్ణం అంచలంచెలుగా పెరుగుతున్నది. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. వందేండ్ల డిమాండ్కు ఇప్పటి నుంచే పునాదులు పడ్డాయి. గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో దాదాపు రూ.
భాగ్యనగరం.. భద్రమైన జీవితం.. మిగతా మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడి జీవనం అత్యంత సురక్షితం.. మెరుగైన శాంతిభద్రతలు.. నలువైపులా రవాణా సౌకర్యం.. అన్నింకంటే ఈ ప్రాంతంలో భూమి మీద పెట్టుబడి పెడితే లాభమే గానీ, నష్టం ఉ