కోకాపేట ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. ఇక్కడి భూములు హాట్ కేకులుగా అమ్ముడు పోతున్నాయి. భారీ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. గత పాలనలో ఇక్కడి భూములను వేలం వేస్తే.. మంచి ధర పలికినా.. అభివృద్ధి మాత్రం ఉం
దేశ ఆర్థిక శక్తి కేంద్రంగా హైదరాబాద్ నగరం ఎదుగుతున్నదని ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ సావిల్స్ ప్రకటించింది. ఆఫీస్ స్పేస్ కల్పనలో, గృహ విక్రయాల్లోనూ హైదరాబాద్ సత్తా చా
గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన
Telangana | ‘ఒకప్పుడు తెలంగాణలో భూమికి విలువ లేదు. ఇప్పుడు భూమి బంగారం. తెలంగాణలో ఒక్క ఎకరా అమ్మితే పక్క రాష్ర్టాల్లో రెండు మూడు ఎకరాల భూమి వస్తున్నది’.. సీఎం కేసీఆర్ తరుచూ చెప్పే మాట ఇది.
పాలమూరు దశదిశ మారుతున్నది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్న పాలమూరును కార్పొరేషన్గా మారితే తెలంగాణలో టాప్ సిటీలో ఒకటిగా మారుతుంది.
ప్రీ లాంచింగ్ పేరుతో తక్కువ ధరకే ఇండ్ల స్థలాలు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు అంటూ ప్రజల వద్ద డబ్బులు వసూళ్లు చేసి పరారైన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్క
తన తల్లిదండ్రులకు 40 ఏండ్లకుపైగా సేవ చేసిన వ్యక్తికి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.1.50 లక్షలతోపాటు మెడలోని బంగారు గొలుసు, ఉంగరాన్ని బహూకరించి సత్కరించారు.
సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా, అద్భుతంగా అభివృద్ధి సాధిస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.
హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో భారీ లావాదేవీ జరిగింది. సెమీ-కండక్టర్ దిగ్గజం అమెరికాకు చెందిన మైక్రోచిప్ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఆఫీస్ స్పేస్ను సొంతం చేసుకున్నది.
ఈ ఏడాది దేశంలో ఇండ్ల ధరలు పెరుగుతాయని మెజారిటీ రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. తాజాగా విడుదలైన ఒక సర్వేలో 58 శాతం రియాల్టర్లు ఇండ్ల ధరలు ప్రియం అవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వడ్డీరేట్లు పెరిగినప్పటికీ హైదరాబాద్ మహా నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు జరిగాయి. 2022లో గణనీయమైన వృద్ధిరేటుతో రూ.4,984 కోట్ల విలువైన ఇండ్ల అమ్మకాలు నమోదయ్యాయి.
హైదరాబాద్సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణెల్లో 2,15,000 యూనిట్లుగా నమోదయ్యాయి.
ప్రాపర్టీ షో ద్వారా అనేక రియల్ఎస్టేట్, నిర్మాణ కంపెనీలు, బ్యాంకర్లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కృషి అభినందనీయం. గతంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీషోకు సైతం ఇదే ఆదరణ రావడం కనిప�