సమైక్య పాలనలో వలసబాట పట్టిన తెలంగాణకు.. నేడు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు, కార్మికులు, ఉద్యోగులు వరుసకడుతున్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలన వచ్చాక.. సాగు విస్తీర్ణం, రియల్ ఎస్టేట్, ఐటీ ఎగుమతులు అనూహ్యంగ�
Hyderabad | నివాస గృహ విక్రయాలు, నూతన ప్రాజెక్టుల ప్రారంభాల్లో హైదరాబాద్ దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే మెరుగైన స్థానంలో ఉంటున్నది. గత ఏడాది బెంగళూరు, ముంబై కన్నా ముందు వరుసలో నిలిచింది. ఈ మేరకు తాజా నివేదికలో ప
Hyderabad | హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాల జోరు నడుస్తున్నది. శివారు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాల కంటే ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ శివారు మున్స�
Hyderabad | దేశీయ మెట్రో నగరాల గృహ నిర్మాణంలో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఒకవైపు కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు... మరోవైపు అధిక బడ్జెట్తో కూడిన ప్రాజెక్టులను చేపట్టడంలోనూ హైదరాబాద్ గణనీయమైన �
కోకాపేట ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. ఇక్కడి భూములు హాట్ కేకులుగా అమ్ముడు పోతున్నాయి. భారీ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. గత పాలనలో ఇక్కడి భూములను వేలం వేస్తే.. మంచి ధర పలికినా.. అభివృద్ధి మాత్రం ఉం
దేశ ఆర్థిక శక్తి కేంద్రంగా హైదరాబాద్ నగరం ఎదుగుతున్నదని ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ సావిల్స్ ప్రకటించింది. ఆఫీస్ స్పేస్ కల్పనలో, గృహ విక్రయాల్లోనూ హైదరాబాద్ సత్తా చా
గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన
Telangana | ‘ఒకప్పుడు తెలంగాణలో భూమికి విలువ లేదు. ఇప్పుడు భూమి బంగారం. తెలంగాణలో ఒక్క ఎకరా అమ్మితే పక్క రాష్ర్టాల్లో రెండు మూడు ఎకరాల భూమి వస్తున్నది’.. సీఎం కేసీఆర్ తరుచూ చెప్పే మాట ఇది.
పాలమూరు దశదిశ మారుతున్నది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్న పాలమూరును కార్పొరేషన్గా మారితే తెలంగాణలో టాప్ సిటీలో ఒకటిగా మారుతుంది.
ప్రీ లాంచింగ్ పేరుతో తక్కువ ధరకే ఇండ్ల స్థలాలు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు అంటూ ప్రజల వద్ద డబ్బులు వసూళ్లు చేసి పరారైన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్క
తన తల్లిదండ్రులకు 40 ఏండ్లకుపైగా సేవ చేసిన వ్యక్తికి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.1.50 లక్షలతోపాటు మెడలోని బంగారు గొలుసు, ఉంగరాన్ని బహూకరించి సత్కరించారు.
సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా, అద్భుతంగా అభివృద్ధి సాధిస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.
హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో భారీ లావాదేవీ జరిగింది. సెమీ-కండక్టర్ దిగ్గజం అమెరికాకు చెందిన మైక్రోచిప్ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఆఫీస్ స్పేస్ను సొంతం చేసుకున్నది.
ఈ ఏడాది దేశంలో ఇండ్ల ధరలు పెరుగుతాయని మెజారిటీ రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. తాజాగా విడుదలైన ఒక సర్వేలో 58 శాతం రియాల్టర్లు ఇండ్ల ధరలు ప్రియం అవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.