హైదరాబాద్, సెప్టెంబర్ 14: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో అపూర్వ విజయాన్ని సాధించిన జీ స్క్వేర్..తాజాగా హైదరాబాద్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. భాగ్యనగరంలోని బీఎన్రెడ్డి నగర్, షాద్నగర్లో రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఈశ్వర్ మాట్లాడుతూ..హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించడం చాలా సంతోషంగా ఉన్నదని, ఇప్పటికే దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటకలోని ఆరు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ భారీగా విస్తరించడానికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసినట్లు, ప్రస్తుతానికి రెండు ప్రాజెక్టులను ప్రారంభించినట్లు, ఈ ఏడాది చివరినాటికి అతిపెద్ద జోన్స్లో ఒకటిగా ఇది ఉండనున్నదన్నారు.
న్ డాలర్లకు తగ్గాయి.