గత కేసీఆర్ సర్కార్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ‘మూడు పువ్వులు - ఆరు కాయలు’గా సాగింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఎకరం రూ.5 లక్షల్లోపు ఉన్న భూములు రూ.కోట్లకు చేరాయి.
ప్రజా ప్రయోజనాల కోసమే ఈ స్థలాన్ని వినియోగిస్తాం..’ అంటూ ఏడాది క్రితం మీడియా సాక్షిగా ప్రకటనలు గుప్పించిన హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్సిన మాటలను తుంగలో తొక్కిన హెచ్ఎండీఏ బ�
Bachupally Land Scam | మేడ్చల్-మలాజిగిరి జిల్లా బాచుపల్లిలోని సర్వే నెంబర్ 83లో ఉన్న 5.25 ఎకరాల సీలింగ్ భూమి చుట్టూ నడిచిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అ త్యంత విలువైన ఈ భూముల మీద పొరుగు రాష్ట్రపు చినబాబు కన్నేసి�
Hyderabad | ప్రభుత్వ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తామంటూ మాట ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు వారి ఆశలపై నీళ్లు చల్లింది. కాసుల వేటలో పడిన కాంగ్రెస్ సర్కార్ నగరం నడిబొడ్డున అడవిని తలపించేలా భారీ వృ
Registration Charges | రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచే పెంచిన భూముల ధరలు అమల్లోకి వచ్చాయి.
కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతుల నుంచి రూ.11 కోట్లు అప్పు తీసుకొని పరారైనన సంఘటన వెలుగు చూసింది. తమ వద్ద నుంచి రూ.11 కోట్లు అప్పు తీసుకొని కుటుంబ సభ్యులతో సహా ఉడాయించాడం �
Congress Failures | రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరమైన వైఫల్యం.. అప్పులు చేయడంలో తిరుగులేని రికార్డు.. ప్రజల తలసరి ఆదాయాన్ని మింగేసే అసమర్థ విధానాలు.. మిగులు రాష్ర్టాన్ని లోటు బడ్జెట్లోకి తోసేసిన చేతగానితనం.. తరిగిపో
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల అభ్యున్నతికి పాటుపడాల్సిన కాం గ్రెస్ సర్కార్.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. భయపెట్టడం, వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఒక్కో వర్గంపై కక్ష గట్టినట్టు
Real Estate | ‘కొండకు వెంట్రుక వేద్దాం.. వస్తే కొండ, పోతే వెంట్రుకే కదా అనుకున్నారో? ఏమో కానీ, ఏకంగా 107 ఎకరాల ప్రభుత్వ భూములకు నకిలీ జీవోలు, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు.
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రెండున్నరేళ్లలో ఇండ్లు కూల్చడమే కానీ.. అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడం అంటే మీ అక్రమార
వ్యవసాయ భూములను ఫామ్ ల్యాండ్స్ పేరిట విక్రయిస్తూ రియల్ ఎస్టేట్ మోసాలు జరుగుతునే ఉన్నాయి. గంధపు చెట్లతో కూడిన ఫామ్ ల్యాండ్స్ అంటూ టీవీలు, ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ నమ్మి కొనుగోలు చ
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2031 మాస్టర్ ప్లాన్లో భాగంగా మంచిరేవుల సమీపంలోని ట్రక్పార్క్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు వంద ఫీట్ల రహదారిని ప్రతిపాదించింది.