మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోవడం మధు పార్క్అపార్ట్మెంట్ నివాసితుల ఒక్కరి సమస్య కాదని, ఇది మూసీ బాధితులందరి సమస్య అని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్
అపార అవకాశాల గనిగా ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంతో కాంగ్రెస్ సరారు చెలగాటమాడుతోంది. ఇప్పటికే ‘హైడ్రా’ పేరిట సాగించిన విధ్వంసంతో రెండేళ్లుగా కోలుకోలేని దెబ్బతిన్న నిర్మాణ రంగాన్ని.. ఇప్పుడు టీడ
రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులను, అప్పులు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగే వారిని తుపాకీతో బెదిరిస్తూ, భయపెడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, మాసాబ్ట్యాంక్ పో�
Harish Rao | గల్ఫ్లో బాంబులతో అమెరికా, తెలంగాణలో యుద్ధం లేకున్నా బుల్డోజర్లతో రేవంత్ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను ధ్వంసం చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావ
Musi Project | అసలే సింగపూర్ కన్సల్టెంట్ల ప్రజెంటేషన్.. గాలిలో అమరావతిని నిర్మించిన అనుభవం.. ఇంకేముంది! చారిత్రక మూసీ నది గ్రాఫిక్స్లో నిండా మునిగిపోయింది.
Preity Zinta | బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతిజింతా మరోసారి ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ జట్టు సహ యజమానిగా కూడా పేరుగాంచిన ఆమె, ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల�
Real Estate | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంపై అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. రేవంత్రెడ్డి సర్కార్ దుందుడు నిర్ణయాలతో స్థిరాస్తిరంగంలో క్రయవిక్రయాలు దారుణం�
Land Registration | వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందనే అరోపణలు వస్తున్నాయి. సజావుగా సాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియకు చేసిన ఆపరేషన్ విఫలమవుతున్నది. దీంతో నిమిషాల్లో స�
సంగారెడ్డిలో రూ.50 కోట్ల విలువైన భూమికి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఎసరు పెట్టింది. పేదలకు కేటాయించిన భూమిని అడ్డదారిలో సొంతం చేసుకుని రియల్ వెంచర్ వేసేందుకు సిద్ధ్దమవుతున్నది. ఇది తెలిసిన పేదలు తమ భూమిని ద
నాగోలు బ్రిడ్జి ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లూ కూల్చకుండా చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను మధుపార్క్, హైదర్షాకోట్ ప్రాంతం మూసీ బాధితులు శనివారం సందర్శించారు.
తమ రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలపై పగబట్టారని, అందుకే పేదల ఇండ్లను టార్గెట్ చేసుకుని, కూల్చివేస్తున్నారని అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
Bhudan Land | రాజకీయంగా నిత్యం కత్తులు దూసుకునే ఇద్దరు కీలక నేతలు భూదాన్ భూముల్లో పేదల ఇండ్లు చెదరగొట్టే విషయంలో ఒకేమాట.. ఒకే బాటగా నడిచారా? దశాబ్దం క్రితం ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం
కాంగ్రెస్ది రియల్ఎస్టేట్ సర్కార్ అని, రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదు, ప్రజావంచన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మూసీ నదీ పరిసరాల్లో రూ.ఐదు వేల కోట్లతో గాంధీ వి�
Musi | మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. తాజాగా మూసీ బాధితులు ఒకే వేదికపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలను ఎండగడుతూ ఇటీవల చర్చా వేదిక నిర్