Property Registrations | రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. సర్వర్ పని చేయకపోవడంతో వెబ్సైట్ ఓపెన్ కాక ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకొన్న ప్రజలు తీవ్ర ఇ�
రాష్ట్రంలో రియల్ఎస్టేట్ కుప్పకూలేందుకు ప్రధాన కారణం రాహుల్, రేవంత్(ఆర్ఆర్) ట్యాక్సేనని.. ముఖ్యమంత్రి వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూళ్లు చేసి రాహుల్కు కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ పార
రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలడానికి ‘ఆర్ఆర్' ట్యాక్సే ప్రధాన కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నలుమూలలా అనేక కంపెనీలు
మహానగరానికి తలమానికంగా మారిన ఐటీ కారిడార్కు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు శిల్పా డ్రీమ్ వ్యాలీ లే అవుట్లో వందల కోట్ల రూపాయల భూ ఆక్రమాల పర్వానికి తెరలేపారు. 26 ఏండ్ల కిందట వెంచర్ నిర్వాహకులు గుట్టు చప్�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్కు సంబంధించిన భారీ భూ కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. గత రెండేండ్లలో ఉజ్జయిని, దాని పరిసర ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు, వారికి సంబంధించిన కంపెనీలు 137 ప
Ravalkole Land Scam | నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రస్తుత మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు నంబర్-2 మంత్రి, మరో మం
Revanth Reddy | రేవంత్ సర్కార్ బెదిరింపుల పర్వంలో తాజా ఉదంతమిది. బాధితుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్, ప్రభుత్వరంగ సంస్థ ఎస్బీఐ.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త గ్రామంలో ఇటీవల జరిగిన భూవేలం ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ గ్రామంలోని సర్వే నం.83/1లో ఐదు ఎకరాల భూమి వేలానికి సంబంధ�
Land Rates | మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు అంతంత మాత్రంగానే ఉన్న రియల్ఎస్టేట్ రంగంపై భూముల ధరల పెంపు ప్రభావం భారీగా పడింది. ఈ నెల 5వ తేదీ నుంచి భూముల కొత్త ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు నేలచూ�
‘రాష్ట్రంలో 23 వేల స్కూళ్లను రద్దు చేస్తామన్న యోచనను సీఎం రేవంత్రెడ్డి వెనక్కి తీసుకోవాలి.. లేదంటే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెస�
గత కేసీఆర్ సర్కార్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ‘మూడు పువ్వులు - ఆరు కాయలు’గా సాగింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఎకరం రూ.5 లక్షల్లోపు ఉన్న భూములు రూ.కోట్లకు చేరాయి.
ప్రజా ప్రయోజనాల కోసమే ఈ స్థలాన్ని వినియోగిస్తాం..’ అంటూ ఏడాది క్రితం మీడియా సాక్షిగా ప్రకటనలు గుప్పించిన హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్సిన మాటలను తుంగలో తొక్కిన హెచ్ఎండీఏ బ�
Bachupally Land Scam | మేడ్చల్-మలాజిగిరి జిల్లా బాచుపల్లిలోని సర్వే నెంబర్ 83లో ఉన్న 5.25 ఎకరాల సీలింగ్ భూమి చుట్టూ నడిచిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అ త్యంత విలువైన ఈ భూముల మీద పొరుగు రాష్ట్రపు చినబాబు కన్నేసి�
Hyderabad | ప్రభుత్వ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తామంటూ మాట ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు వారి ఆశలపై నీళ్లు చల్లింది. కాసుల వేటలో పడిన కాంగ్రెస్ సర్కార్ నగరం నడిబొడ్డున అడవిని తలపించేలా భారీ వృ