Land Registration | వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందనే అరోపణలు వస్తున్నాయి. సజావుగా సాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియకు చేసిన ఆపరేషన్ విఫలమవుతున్నది. దీంతో నిమిషాల్లో స�
సంగారెడ్డిలో రూ.50 కోట్ల విలువైన భూమికి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఎసరు పెట్టింది. పేదలకు కేటాయించిన భూమిని అడ్డదారిలో సొంతం చేసుకుని రియల్ వెంచర్ వేసేందుకు సిద్ధ్దమవుతున్నది. ఇది తెలిసిన పేదలు తమ భూమిని ద
నాగోలు బ్రిడ్జి ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లూ కూల్చకుండా చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను మధుపార్క్, హైదర్షాకోట్ ప్రాంతం మూసీ బాధితులు శనివారం సందర్శించారు.
తమ రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలపై పగబట్టారని, అందుకే పేదల ఇండ్లను టార్గెట్ చేసుకుని, కూల్చివేస్తున్నారని అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
Bhudan Land | రాజకీయంగా నిత్యం కత్తులు దూసుకునే ఇద్దరు కీలక నేతలు భూదాన్ భూముల్లో పేదల ఇండ్లు చెదరగొట్టే విషయంలో ఒకేమాట.. ఒకే బాటగా నడిచారా? దశాబ్దం క్రితం ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం
కాంగ్రెస్ది రియల్ఎస్టేట్ సర్కార్ అని, రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదు, ప్రజావంచన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మూసీ నదీ పరిసరాల్లో రూ.ఐదు వేల కోట్లతో గాంధీ వి�
Musi | మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. తాజాగా మూసీ బాధితులు ఒకే వేదికపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలను ఎండగడుతూ ఇటీవల చర్చా వేదిక నిర్
Peddamangalaram | సర్కార్ భూములు ఆక్రమించి ఇండ్లు కడితే కూల్చివేయడం చూశాం. చెరువు బఫర్జోన్లో నిర్మాణాలు చేపడితే బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం కూడా అనుభవమే. భూ తగాదాల్లో బలవంతుడి పక్షాన నిలిచి బల�
రియల్ ఎస్టేట్లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి ఓ దంపతుల నుంచి రూ.కోటిన్నరకు పైగా వసూలు చేసిన బెంగళూరుకు చెందిన ఓ స్థిరాస్తి సంస్థ ప్రతినిధులు అమెరికాకు పరారైన ఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధి
మాంఖాల్లో రాయ్ కుంటను మాయం చేసేందుకు అధికార పార్టీ నేతల బలంతో రియల్ వ్యాపారులు బిగ్ స్కెచ్ వేశారు. కుంటను మట్టితో నింపేస్తున్నారు. మహేశ్వరం మండలం మాంఖాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 615లో ఉన్న ఈ
Dasoju Sravan | విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి యూనివర్సిటీ భూ ములు అమ్మేందుకు యత్నించడం దు ర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.