Chhattisgarh | ఓ వృద్ధురాలు 20 ఏండ్లుగా కన్న బిడ్డను పెంచినట్టు ఓ చెట్టును పెంచి, దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. కానీ ఆ చెట్టును రియల్ ఎస్టేట్ వ్యాపారులు నరికేశారు. దీంతో ఆ వృద్ధురాలు ఆ చెట్టు వద్దకు వె�
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూ సుకుపోతున్నదని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. స్థిరాస్తి రంగం పతనమైందంటూ కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన నరె
గతేడాది సెప్టెంబర్ 8వ తేదీన హైడ్రా బుల్డోజర్లు దుండిగల్లోని మల్లంపేట కత్వాచెరువులో నిర్మాణాలు చేశారంటూ 13విల్లాలను నేలమట్టం చేశాయి. రూ.కోట్లు పెట్టి కొన్న విల్లాలు కళ్లముందే కూలిపోతుంటే ఆ యజమానులు గు�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తుంటే.. ఒక్కసారిగా ఏదో అద్భుతం జరిగినట్టు హైదరాబాద్లో ఎకరానికి రూ.177 కోట్లు పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తు�
హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్. రకరకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతాయి. ప్రధానంగా ఈక్విటీ, డెట్ శ్రేణి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. గోల్డ్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకూ వీలుంది. అయితే ఈక్విట�
దసరా రోజున ఏ కార్యం చేపట్టినా.. దిగ్విజయంగా పూర్తవుతుందనే సెంటిమెంట్కు కాంగ్రెస్ సర్కార్ బ్రేక్ చేసింది. పండుగ రోజున సొంతింట్లో అడుగు పెట్టేవారు, డ్రీమ్ హోంకు భూమి పూజ చేసుకునేవారు, చివరకు కొత్తగా �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైంది. గత రెండేండ్లుగా ఈ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. గతంలో రియల్ ఎస్టేట్ రంగం లో తెలంగాణ దూసుకుపోయిన
Real Estate | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రియల్ వ్యాపారం ఢమాల్ అయింది. దీంతో అత్యవసరాల కోసం ఆస్తులు అమ్ముకోవాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుంది. దీంతో చేసేదేమీ లేక ఒకరు తన సింగిల్ రూమ్ను లక్కీ డ్రా వేశాడు.
KTR | హైదరాబాద్ మెట్రో నుంచి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ గెంటివేత వెనుక 280 ఎకరాల భారీ భూ కుంభకోణం దాగి ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకొన్నందునే బీఆర్ఎస్కు మెజార్టీ ఎమ్మెల్యేలు సైతం గ్రేటర్ పరిధిలోనుంచే గెలిచారు. కానీ, కాంగ్రెస్ పాలన రావడంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్రంగం తిరోగమ
భారతీయ నిర్మాణ రంగాన్ని స్తబ్ధత ఆవరించింది. హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు గతంతో పోల్చితే తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనరాక్ విడుదల చేసిన తాజా ని
హైదరాబాద్ మహానగరంలో భూముల వేలం అంటే అంచనాలకు మించిన పోటీ.. రికార్డు ధరలు.. లెక్కకు మించిన ఆదాయం.. కానీ ఎకరం రూ.100 కోట్లు పలికిన ఇదే రాజధానిలో.. ఇప్పుడు చదరపు గజానికి రూ.2 వేలు పెరగడమే గగనంగా మారింది.