రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్నగర్ మండలం)లోని సర్వే నంబర్ 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి కథ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికీ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నా.. ప్రైవేట్ కంపెనీ స
హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏఎస్బీఎల్ మరో అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు సమీపంలో ఏఎస్బీఎల్
RTC Lands |వందల, వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ భూములను ఒక్కొక్కటిగా తన ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నది. నెల రోజులుగా ఆర్టీసీ యూనియన్లు, కార్మికులను గుర్తింపు సంఘం ఎన్నికల వై
Shadow CCLA | కాంగ్రెస్ సర్కార్లో ‘చీకటి’ సామంతులు రాజ్యమేలుతున్నారు. ముఖ్యనేతలు, కీలక నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ‘షాడో’లు.. సమాంతర అధికార వ్యవస్థను నడుపుతున్నారు. తాజాగా ఇప్పుడు ‘షాడో సీసీఎల్ఏ’ తెరమీదికి
Raidurg | రాయదుర్గంలోని ఎకరా భూమి రికార్డు ధర పలికింది. తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్(టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ప్లాట్ నంబర్ పీ1 ఎకరా రూ.264 రికార్డు ధర పలికింది.
పీఎం ఏక్తామాల్ ప్రాజెక్ట్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. శనివారం తె�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాం తంలో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో స్మార్ట్సిటీ, నిమ్జ్ ప్రాజెక్టులతో పారిశ్రామికవాడ అ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బల్దియాలో ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు చేసే రియల్టర్ల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు సమకూర్చుకునేందుకు అధికారులు, కౌన్సిలర్లు వసూళ్ల ‘పాట’ మొదలు పెట్టారు. సర్కారు వారి పాట... అనే �
మహానగరం నిషేధిత జాబితాలో చేరింది. 22-ఏ అనే పదం వింటేనే నగర ప్రజలు వణికిపోతున్నారు. జీవితకాలం కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు, స్థలం, ఆస్తిపై హక్కులు కోల్పోయి తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి అమాయక ప్రజలను నిండా ముంచాడు. పైసా పైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ముతో సొంతింటి కలను నెరవేర్చుకోవాలని కొంతమంది ప్లాట్లు కొనుగోలు చేశారు. మరికొంత మంది భవిష్యత్లో తమ సంతానానికి ఉప�
Yadadri | ఇండ్లు, భూములపై ప్రభుత్వం కన్నుపడింది. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వేలాది ఇండ్లను, ఏండ్ల కిందటే కొనుగోలు చేసిన భూములను కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఉన్నపళంగా నిషేధిత జాబితాలో చేర్చిం ది.
Hyderabad | ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అన్నది ఓ నానుడి! కానీ కాంగ్రెస్ సర్కార్లో మాత్రం కట్టిన ఇల్లు ఉన్నా దాన్ని అమ్మి కనీసం పెండ్లి కూడా చేయలేని దుస్థితి దాపురించింది. ఈ చేదు అనుభవం హైదరాబాద్ శివార�