గ్రామ పంచాయతీ సర్పంచి పదవిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు గురి పెట్టారు. బరిలో నిలిచి కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకడుగు వేయకుండా దూసుకుపోతుండగా, ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. మం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించుకొనేందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన బీఆర్ఎస్ పార్టీ న�
పారిశ్రామికవాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీతో పారిశ్రామికరంగం కుదేలవడమే కాకుండా రాష్ట్ర ఆదాయం తలకిందులయ్య�
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే సీఎం రేవంత్రెడ్డి జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
HILT- అనే ఆంగ్ల పదానికి నిఘంటు అర్థం.. ‘కత్తి పిడి’. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపైనే కాదు, పారిశ్రామిక ప్రగతిపైనా కత్తి దూస్తున్నది.
ప్రభుత్వ భూములకు సర్కారు ధర్మకర్త మాత్రమే. ఈ భూములను కంటికి రెప్పలా కాపాడాలి. ప్రజాప్రయోజనానికే వినియోగించాలి. వాటిని తెగనమ్ముకొని సొమ్ము చేసుకునే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాకూడదు ప్రభుత్వం.
సంగారెడ్డి జిల్లా మునిపల్లిలోని (Munipally) సబ్ రిజిస్టర్ కార్యాలయం (Sub Registrar) పేరుకేనా అని అడిగితే కాదని చెబితే పొరపాటే అవుతుంది. మునిపల్లి తాసిల్దార్ (Tehsildar) తన ఇష్టా రాజ్యంగా విధులు నిర్వహిస్తున్నట్లు విమర్శలు వి�
హెచ్ఎండీఏ అనుమతులు ఉండవు. కానీ లోగోను ముద్రిస్తారు. ప్రాజెక్టులో అభివృద్ధి పనులే జరగవు కానీ ప్లాట్లను అమ్మకానికి పెట్టేస్తారు. ఇప్పటికే కుప్పకూలిన రియల్ ఎస్టేట్తో అమ్మకాలు లేక వ్యాపారులు దివాళా తీస
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఘోరంగా దెబ్బతిన్నది. రెండేళ్లుగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు డిమాండ్ లేకపోవడంతో ధరలు విపరీతంగా పడిపోతున్నాయి. చేతిలో రూ.కోట్లు
గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి వేళ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో చొరబడి నగదు, బంగారు బిస్కెట్లను అపహరించుకుపోయారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నగరంలో రియల్ ఎస్టేట్ అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందంగా మారింది. రెండేళ్ల పాలనతోనే రియాల్టీ నడ్డి విరిచినట్లుగా చేసిన రేవంత్ సర్కారు పుణ్యామాని నగరంలోని ఇండ్లు అమ్ముడుపోకుండా మూలుగుతున్నాయి
బీఆర్ఎస్ హయాంలో పరుగులెత్తిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం నే లచూపులు చూస్తోంది. కాంగ్రెస్ సర్కార్ విధానాల పుణ్యమాని ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా అవస�