Real Estate | టీఎస్ బీపాస్ విధానంతో గృహ, వాణిజ్య సముదాయాల అనుమతులను సరళీకృతం చేస్తూ నిర్మాణ రంగానికి గత ప్రభుత్వం అండగా నిలిస్తే.. నేటి కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో రియల్ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని తెలంగ�
కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ‘హైడ్రా’షాక్లతో నగర రియాల్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న చందంగా మారింది. ‘ఆఫర్లు ఉన్నాయి..
ఇక్కడే కాదు.. దేశవ్యాప్తంగానూ రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉన్నది... ప్రభుత్వ పెద్దలు ఈ ఊరడింపు మాటలు క్షేత్రస్థాయిలో రియల్ రంగానికి మాత్రం ఉపశమనం కలిగించడం లేదు. ఇతర నగరాల కంటే వేగంగా హైదరాబాద్, చుట్టుపక
మార్కెట్ మెరుగుపడలేదు. పరిస్థితిలో మార్పు రాలేదు. కానీ భూములు అమ్మి ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక ప్లాట్, రెండు ప్లాట్లు కాదు ఏకంగా హెచ్ఎండీఏ డెవలప్ చేసిన రెండు భారీ వెంచర్లలోని 1400 ప్ల�
హైదరబాద్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. సరసమైన ధరకే ప్లాట్స్ అని చెప్పి కోట్లాది రూపాయలను వసూలు చేసింది. కానీ కస్టమర్లకు మాత్రం అనుకున్న సమయానికి ప్లాట్స్ను అందించలేదు. దీంతో మోస
తమ 11 ఏండ్ల పాలనలో దేశం ఆర్థికాభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నదంటూ బీజేపీ నాయకులు చేసుకొంటున్న ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయింది. మేకిన్ ఇండియా ఉత్త ప్రచారమేనని, అదెప్పుడో జోకిన్ ఇండియాగా మ�
బ్యాంకు అకౌంట్లు వాడుకుంటామని నమ్మించి ఇద్దరు యువతుల పేర్ల మీద లక్షల రూపాయల పర్సనల్ లోన్లు తీసుకుని మోసగించాడు. పోలీసులు కథనం ప్రకారం.. యాదగిరినగర్కు చెం దిన 23 ఏళ్ల యూట్యూబర్ దీవెన తన స్నేహితురాలు నవ్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ వ్యాపారుల భూదాందాకు వాగులు, నాలాలు కనుమరుగు అవుతున్నాయి. వీటిని కాపాడాల్సిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు రియల్ వ్యాపారులతో అంటకాగుతున్నట్లు ఆరోపణ
రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ పాలన పిడుగుపాటుగా మారింది. లావాదేవీలు పడిపోయి ఏడాదిన్నర కాలంలోనే దివాలా తీసే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగనంతగా రాబడి క్షీణిం�
హైడ్రా దెబ్బతో ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడ్డట్టు తెలిసింది. సరి కొత్త ట్యాక్స్లు అనధికారికంగా అమల్లోకి వచ్చి రియల్టర్లు బెంబేలెత్తుతున్నట్టు సమాచారం.
ఏడు జిల్లాల నుంచి 11 జిల్లాలకు హెచ్ఎండీఏ పరిధి పెరిగినా.. భవన నిర్మాణ అనుమతులు విధానం ఇంకా గందరగోళంగానే ఉన్నది. బిల్డ్ నౌ అందుబాటులోకి తీసుకువస్తున్నామంటు రెండు వారాల కిందటే ప్రకటించిన హెచ్ఎండీఏ ఇప్ప�
అయ్యన్న ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ అక్రమాలకు టీజీ రెరా కళ్లెం వేసింది. కొనుగోలుదారులతో కుదుర్చుకున్న సేల్ అగ్రిమెంట్ను ఆ సంస్థ ఏకపక్షంగా రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే..
Hyderabad | తన మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకోకపోతే సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.