బీఆర్ఎస్ హయాంలో పరుగులెత్తిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం నే లచూపులు చూస్తోంది. కాంగ్రెస్ సర్కార్ విధానాల పుణ్యమాని ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా అవస�
Telangana | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంతో తన ప్లాట్ను అమ్ముకోవడానికి ఓ వ్యక్తి పెట్టిన లక్కీ డ్రాలో 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. కేవలం రూ.500 పెట్టి లక్కీ డ్రాలో పాల్గొంటే 16 లక్షల రూపాయల విలువైన ప�
KTR | ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం మొదలవుతుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేద�
ఆదిలాబాద్ జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను రియల్ వ్యాపారులు, అక్రమార్కులు, అధికారులు కలిసి కొల్లగొడుతున్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్, ఇతర ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడానికి యత్నించిన వారిపై పో�
Chhattisgarh | ఓ వృద్ధురాలు 20 ఏండ్లుగా కన్న బిడ్డను పెంచినట్టు ఓ చెట్టును పెంచి, దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. కానీ ఆ చెట్టును రియల్ ఎస్టేట్ వ్యాపారులు నరికేశారు. దీంతో ఆ వృద్ధురాలు ఆ చెట్టు వద్దకు వె�
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూ సుకుపోతున్నదని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. స్థిరాస్తి రంగం పతనమైందంటూ కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన నరె
గతేడాది సెప్టెంబర్ 8వ తేదీన హైడ్రా బుల్డోజర్లు దుండిగల్లోని మల్లంపేట కత్వాచెరువులో నిర్మాణాలు చేశారంటూ 13విల్లాలను నేలమట్టం చేశాయి. రూ.కోట్లు పెట్టి కొన్న విల్లాలు కళ్లముందే కూలిపోతుంటే ఆ యజమానులు గు�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తుంటే.. ఒక్కసారిగా ఏదో అద్భుతం జరిగినట్టు హైదరాబాద్లో ఎకరానికి రూ.177 కోట్లు పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తు�
హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్. రకరకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతాయి. ప్రధానంగా ఈక్విటీ, డెట్ శ్రేణి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. గోల్డ్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకూ వీలుంది. అయితే ఈక్విట�
దసరా రోజున ఏ కార్యం చేపట్టినా.. దిగ్విజయంగా పూర్తవుతుందనే సెంటిమెంట్కు కాంగ్రెస్ సర్కార్ బ్రేక్ చేసింది. పండుగ రోజున సొంతింట్లో అడుగు పెట్టేవారు, డ్రీమ్ హోంకు భూమి పూజ చేసుకునేవారు, చివరకు కొత్తగా �