హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకొన్నందునే బీఆర్ఎస్కు మెజార్టీ ఎమ్మెల్యేలు సైతం గ్రేటర్ పరిధిలోనుంచే గెలిచారు. కానీ, కాంగ్రెస్ పాలన రావడంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్రంగం తిరోగమ
భారతీయ నిర్మాణ రంగాన్ని స్తబ్ధత ఆవరించింది. హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు గతంతో పోల్చితే తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనరాక్ విడుదల చేసిన తాజా ని
హైదరాబాద్ మహానగరంలో భూముల వేలం అంటే అంచనాలకు మించిన పోటీ.. రికార్డు ధరలు.. లెక్కకు మించిన ఆదాయం.. కానీ ఎకరం రూ.100 కోట్లు పలికిన ఇదే రాజధానిలో.. ఇప్పుడు చదరపు గజానికి రూ.2 వేలు పెరగడమే గగనంగా మారింది.
ఆ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐ నుంచి ఏసీపీ స్థాయి పోస్టింగ్లు కావాలంటే స్థానిక కాంగ్రెస్ నేతలనో, ‘బిగ్ బ్రదర్'నో ప్రసన్నం చేసుకుంటే చాలు.. ఏ డివిజన్లోని ఏ ఠాణాలో పోస్టింగ్ కావాలన్నా ఇట్టే వచ్చేస�
GST | కేంద్రం ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. నాలుగు శ్లాబులను రెండింటికి కుదించింది. ఈ మార్పుతో రియల్ ఎస్టేట్కు ఊతం లభిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. నిర్మాణరంగంలోన�
HMDA | అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారయ్యింది హెచ్ఎండీఏ అధికారుల పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే హెచ్ఎండీఏలో అడుగు పెట్టిన ముఖ్య నేత అనుచరుల తీరుతో అధికారుల తలు పట్టుకు�
‘ముందు కొంటాను. ఆపై లాభానికి అమ్ముకుంటాను’ అని అతిగా ఆశపడి రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ! కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు నేర్చుకునేదీ ఎక్కువే!! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ర�
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై గోద్రెజ్ కన్నేసింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ)కు చెందిన 7.8 ఎకరాల భూమిని ఈ-వేలం ద్వారా విక్రయించగా, రూ.547 కోట్లకు సదరు సంస్థ కొన్నది మరి. ఎకరం రూ.70 కోట్లు పలక�
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పదే పదే చెబుతున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని, తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆక
హైదరాబాద్ రియల్ వ్యాపారానికి హాట్ సెంటర్ నల్లగండ్ల. వెస్ట్సిటీలో ఉన్న గచ్చిబౌలి, మోకిలా, నల్లగండ్ల, రాయదుర్గం, మాదాపూర్, హైటెక్ సిటీకి అతి చేరువలో ఉండటం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఎల్, పలు �
దేశీయ శ్రీమంతుడు గౌతమ్ అదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నిరాశాజనక పనితీరు కనబరుస్తున్నది. ప్రస్తుతం సంవత్సరంలో ఇప్పటి వరకు గౌతమ్ అదానీ రియల్ ఎస్టేట్ సంపద 7 శాతం �
మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు వాహనదారులపై ఆర్టీఏ సర్వీస్ చార్జీ భారం మోపింది. కొత్త వాహనాలు కొనుగోలు చేయడం దేవుడెరుగు.. పాత వాహనాలను కూడా కొనలేని దుస్థితిని రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిందని వాహనదార�
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. భూములు కొల్లగొట్టేందుకు కాదేదీ అడ్డు అన్న చందంగా ఉంది భువనగిరి పట్టణంలో పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా శ్మశాన వాటికనే నేలమట్టం చేశారు. ధనార్జనే ధ్యేయంగా త�