ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ట్రాన్స్ఫరెబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)లో భారీ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వద్ద ఉన్న ముగ్గు�
Real Estate | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. గత కేసీఆర్ హయాంలో జిల్లాలో పారిశ్రామిక వేత్తలు విరివిగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాగా..ప్�
కష్టకాలంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడారు.
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న ఇందూరు నగరంలో అధునాతన భవనాలు, విల్లాలు, అపార్టుమెంట్లు, ఇండ్ల నిర్మాణాలు జోరందుకుంటున్నా యి. ప్రధాన నగరాలకు దీటుగా ప్రగతి సాధిస్తున్నది.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంపై రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర�
జీహెచ్ఎంసీలో నాలా విస్తరణ, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణలో నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆ
Hyderabad | ఏడాదికిపైగా కునారిల్లుతున్న హైదరాబాద్ మహానగర రియల్ రంగంపై మరో పిడుగు పడింది. ఈ రంగంలో నెలకొన్న స్తబ్దతతో కొనేవారు లేక చివరకు చిన్న చిన్న ప్లాట్లు అమ్మి ఆ కమీషన్ ద్వారా జీవనోపాధి పొందే లక్షలాది మ�
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాత విధానంలోనే అనుమతులు పొందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం.
Hyderabad | ఒకప్పుడు రియల్ ఎస్టేట్కు స్వర్గధామం లాంటి హైదరాబాద్ ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. నాడు ఎకరం రూ.వంద కోట్లకు విక్రయించిన స్థాయి నుంచి నేడు ఏడాదిలో 70 వేల యూనిట్లను కూడా విక్రయించుకోలేని స్థాయికి దిగ
మార్కెట్లో అమ్మకాలు లేవు. ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు. ఇక భూములను వేలం వేయడం కంటే... ముందుగా భూములను సమీకరించుకోవడమే ఉత్తమమనే భావన హెచ్ఎండీఏ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో ఇసుక ఆదాయం సగానికి పడిపోయింది. రియల్ ఎస్టేట్ పతనానికి ఇసుక మాఫియా తోడవడంతో ప్రభుత్వ రాబడికి భారీగా గండి పడింది. తెలంగాణ ఏర్పా టు తర్వాత 2018-19లో అత్యధికంగా రూ.886.43 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత ఆర్థి�
ఇదివరకే కట్టిన ఇండ్లు, ఫ్లాట్లు అమ్మడుకాక, కొత్త ప్రాజెక్టులు ముందుకు రాక రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తున్నది. అమ్మేవారున్నా కొనేవారు లేక వెలవెలబోతున్నది. పెద్దా, చిన్న తేడా లేకుండా అన్ని సంస్థలూ
మొన్నటిదాకా కళకళలాడిన హైదరాబాద్ మహా నగర రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాలు నేలచూపు చూస్తున్నాయి. అమ్మేవారున్నా... కొనేవారు లేక కుదేలవుతున్నాయి. భారీ నిర్మాణ సంస్థలే కాదు, చిన్నపాటి బిల్డర్లు మొదలు లక్షలాది