తమ 11 ఏండ్ల పాలనలో దేశం ఆర్థికాభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నదంటూ బీజేపీ నాయకులు చేసుకొంటున్న ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయింది. మేకిన్ ఇండియా ఉత్త ప్రచారమేనని, అదెప్పుడో జోకిన్ ఇండియాగా మ�
బ్యాంకు అకౌంట్లు వాడుకుంటామని నమ్మించి ఇద్దరు యువతుల పేర్ల మీద లక్షల రూపాయల పర్సనల్ లోన్లు తీసుకుని మోసగించాడు. పోలీసులు కథనం ప్రకారం.. యాదగిరినగర్కు చెం దిన 23 ఏళ్ల యూట్యూబర్ దీవెన తన స్నేహితురాలు నవ్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ వ్యాపారుల భూదాందాకు వాగులు, నాలాలు కనుమరుగు అవుతున్నాయి. వీటిని కాపాడాల్సిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు రియల్ వ్యాపారులతో అంటకాగుతున్నట్లు ఆరోపణ
రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ పాలన పిడుగుపాటుగా మారింది. లావాదేవీలు పడిపోయి ఏడాదిన్నర కాలంలోనే దివాలా తీసే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగనంతగా రాబడి క్షీణిం�
హైడ్రా దెబ్బతో ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడ్డట్టు తెలిసింది. సరి కొత్త ట్యాక్స్లు అనధికారికంగా అమల్లోకి వచ్చి రియల్టర్లు బెంబేలెత్తుతున్నట్టు సమాచారం.
ఏడు జిల్లాల నుంచి 11 జిల్లాలకు హెచ్ఎండీఏ పరిధి పెరిగినా.. భవన నిర్మాణ అనుమతులు విధానం ఇంకా గందరగోళంగానే ఉన్నది. బిల్డ్ నౌ అందుబాటులోకి తీసుకువస్తున్నామంటు రెండు వారాల కిందటే ప్రకటించిన హెచ్ఎండీఏ ఇప్ప�
అయ్యన్న ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ అక్రమాలకు టీజీ రెరా కళ్లెం వేసింది. కొనుగోలుదారులతో కుదుర్చుకున్న సేల్ అగ్రిమెంట్ను ఆ సంస్థ ఏకపక్షంగా రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే..
Hyderabad | తన మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకోకపోతే సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. సాగుభూముల క్రయ విక్రయాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో అభివృద్ధి ఆనవాళ్లు లేకపోవడం, ప్రజల్లో కొనుగోలు శక్తి
హైదరాబాద్లో కార్యాలయ స్థలాలకు పెద్దగా ఆదరణే లేకుండాపోయింది. ఒకప్పుడు దేశంలోని ప్రధాన నగరాలను వెనక్కినెడుతూ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో దూసుకుపోయిన రాష్ట్ర రాజధాని నగరానికి ఇప్పుడు డిమాండ్ కనిపించడ�
HMDA | కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగంపై తాటికాయపడినట్లుగా మారింది. సంస్కరణల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భవన నిర్మాణ రంగంలో మరింత అధ్వానంగా మారుస్తోంది.
ఓ వైపు ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల్లేవని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చుపెడతామని గప్పాలు కొడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప
కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి దారుణంగా పడిపోయింది. సీఎం రేవంత్రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అవగాహనరహిత పాలన తెలంగాణ ప్రగతి పరుగుకు ప్రతిబంధకంగా మారింది.
వ్యవసాయం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం ఒకదానితో ఒకటి ముడిపడిన రంగాలు. ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ప్రతి రంగం కుదేలైం ది. దీంతో కార్మికులు, వృత్తిదారులు, యువకులు తిరిగి గల్ఫ్బాట పట్టాల్సిన పరిస్థ�