ఆర్థిక ఇబ్బందులతో రియల్టర్ వేణుగోపాల్రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని మరువకముందే మరో రియల్ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో రియల్టర్ కీలుకత్తి నర్సిం
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంపీ పటేల్ గూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల మున్సిపా�
రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ల్యాండ్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్న ఆ సంస్థల నిర్వాహకులు.. వారు కొనుగోలు చేసిన భూమితోపాటు పక్కనున్న భూములనూ కబ్�
పదేండ్ల పాలనలో కేసీఆర్ అన్నపూర్ణగా తీర్చిదిద్దిన తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తారా? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | చిన్న చిన్న బిల్డర్లను రోడ్డున పడేస్తూ, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న హైడ్రాపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Harish Rao | కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించారు.
Harish Rao | కేసీఆర్ పాలనలో జరిగిన సమగ్ర అభివృద్ధి కేంద్ర ఆర్థిక సర్వేతో మరోసారి రుజువైందని, ఇది కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్ప
గత ఏడాది కాలంగా హైదరాబాద్ మహా నగరంలోని రియల్ రంగాన్ని స్తబ్దత ఆవహించిందనేది బహిరంగ రహస్యం. బయటికి దేశంలోనే ఈ స్తబ్ధ్దత ఉందనే ప్రకటనలు వస్తున్నా... పాలకుల నిర్ణయాల పర్యవసానం కూడా రియల్ రంగంపై తీవ్ర ప్ర�
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అనుమతులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం కోసం కొత్తగా అమల్లోకి తెచ్చిన ‘బిల్డ్ నౌ’ విధానంపై రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత వరకు కదలికలు లేవు. ఇందుకు సంబంధించి అధికారుల్లో ఎలాంటి
ఏడాది పాలనలో రాష్ర్టాన్ని అద్భుతంగా పాలించామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నది. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహించింది. కానీ, వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఏడాది పాలనలో రాష్ట్ర ఖజానాకు వచ్చ
గతమెంతో ఘనం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం.. అన్నట్టుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపార పరిస్థితి మారింది. ఒకప్పుడు ఎకరం రూ.100 కోట్లకు విక్రయించి, ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తే, ఇప్పుడు కనీసం కట్టిన �
Hyderabad | ఒకప్పుడు సొంత నిధులతో ప్రాజెక్టులు చేపట్టిన పరిస్థితి. అంతేకాదు.. కొత్త ప్రాజెక్టులకు ఇతర శాఖలకు నిధులను సమకూర్చిన ఘనత. కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోవడంతో.. సొంత ప్రాజెక్ట
ఫ్లాట్ పేరుతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగేందుకు ఆఫీసుకు వచ్చిన మహిళ పట్ల రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్తో పాటు మరో వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడడంతోపాటు దాడికి పాల్పడ్డారు.