KTR | తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు.. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి చేశారు.. అందుకే తెలంగాణలో ఎక్కడ ఏ మూలకు వెళ్లినా ఎకరం రూ. 15 నుంచి 20 లక్షలకు తక్కు�
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రయ్ రయ్మని ఉరికిందని, కాంగ్ర
ఆస్తులు కూడబెడితే ఓ ఆనందం. ఆ ఆస్తి దినదిన ప్రవర్ధమానమైతే మరింత సంతోషం. సంపాదించినదంతా ఆస్తులు సముపార్జించడానికే వెచ్చిస్తే ఇబ్బంది. అందులోనూ ఉన్నదంతా ఒకే చోట ఇన్వెస్ట్ చేసి దెబ్బతినేవాళ్లు కోకొల్లలు. �
రాష్ట్రంలోనే రియల్ ఎస్టేట్ రంగానికి గుండె కాయలాంటిది రంగారెడ్డి జిల్లా. గత బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లింది. కానీ, రేవంత్ సర్కారు వచ్చాక హెచ్ఎండ�
ఎకరం వంద కోట్లకు విక్రయించిన స్థాయి నుంచి నెలకు 1500 యూనిట్లు కూడా అమ్ముకోలేని దుస్థితికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దిగజారింది. ఇదేదో ప్రతిపక్షాలు, కాంగ్రెస్ వ్యతిరేకులు చెబుతున్నవి కాదు. పలు రియల్
Real Estate | హైదరాబాద్ నిర్మాణ రంగం నత్తనడకన సాగుతున్నది. క్రయవిక్రయాల్లో మునుపెన్నడూ చూడని స్తబ్ధత నెలకొన్నది. అటు ఆఫీస్.. ఇటు హౌసింగ్ మార్కెట్ రెండూ వెలవెలబోతుండగా, ఈ పరిస్థితులపై వస్తున్న విశ్లేషణలు మర�
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలతో రోజురోజుకు ఆదాయం తగ్గుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ
రియల్ఎస్టేట్ వ్యాపారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. రుణమాఫీ, రైతుబంధుతోపాటు ఆరు గ్యారెంటీల �
పైసా పైసా కూడబెట్టుకుని, పేద, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసుకున్న భూములే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. చెరువుల పరిరక్షణకు హైడ్రా పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ఎస్టేట్ రంగానికి గడ్డుకాలం మొదలైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్ బీపాస్ ద్వారా అనుమతులపై ఆంక్�
HYDRAA | , సొంతిల్లు.. మధ్యతరగతి ప్రజల జీవితకాల స్వప్నం. ఈ కలలు ఇప్పుడు చెదిరిపోతున్నాయి. మారిన ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ స్వరూపం, ప్రభుత్వ విధానాలు.. అన్నీ కలిసి రాష్ట్రంలో సగటు కుటుంబాల సొంతింటి కలలను చిది�
Musi River | అనుకున్నదే అయ్యింది. మూసీ నదికి, దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప్రవహిస్తున్న చుంగ్ గై చున్ వాగుకు అసలు పోలికే లేదని, ఆ ప్రాజెక్టు ప్లానింగ్, మూసీ ప్రాజెక్టుకు ఏ మాత్రం సరిపోలదని ‘నమస్తే తెలంగాణ�
హైదరాబాద్లో ఐటీ (IT Raids) అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు. కొల్లూరు, రాయదుర్గం, ఐటీ కారిడార్లోని విజయవా�