హైడ్రా ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అన్సర్ హుస్సేన్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పా�
ఆర్థిక విధానాలు అస్సలు అంతుచిక్కవు. లోతైన అవగాహన ఉంటే తప్ప.. లోటుపాట్లు ఏంటో అర్థం కావు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. పెట్టుబడుల దారిలో ఒకరు పోయిన దోవలో వెళ్తే అసలుకే ఎసరు రావొచ్చు. వ్యాపారాలు, �
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవితంలో వారసత్వ వ్యాపారవేత్తగా మొదలై అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వరకు అనేక మలుపులు ఉన్నాయి.
KTR | తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు.. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి చేశారు.. అందుకే తెలంగాణలో ఎక్కడ ఏ మూలకు వెళ్లినా ఎకరం రూ. 15 నుంచి 20 లక్షలకు తక్కు�
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రయ్ రయ్మని ఉరికిందని, కాంగ్ర
ఆస్తులు కూడబెడితే ఓ ఆనందం. ఆ ఆస్తి దినదిన ప్రవర్ధమానమైతే మరింత సంతోషం. సంపాదించినదంతా ఆస్తులు సముపార్జించడానికే వెచ్చిస్తే ఇబ్బంది. అందులోనూ ఉన్నదంతా ఒకే చోట ఇన్వెస్ట్ చేసి దెబ్బతినేవాళ్లు కోకొల్లలు. �
రాష్ట్రంలోనే రియల్ ఎస్టేట్ రంగానికి గుండె కాయలాంటిది రంగారెడ్డి జిల్లా. గత బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లింది. కానీ, రేవంత్ సర్కారు వచ్చాక హెచ్ఎండ�
ఎకరం వంద కోట్లకు విక్రయించిన స్థాయి నుంచి నెలకు 1500 యూనిట్లు కూడా అమ్ముకోలేని దుస్థితికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దిగజారింది. ఇదేదో ప్రతిపక్షాలు, కాంగ్రెస్ వ్యతిరేకులు చెబుతున్నవి కాదు. పలు రియల్
Real Estate | హైదరాబాద్ నిర్మాణ రంగం నత్తనడకన సాగుతున్నది. క్రయవిక్రయాల్లో మునుపెన్నడూ చూడని స్తబ్ధత నెలకొన్నది. అటు ఆఫీస్.. ఇటు హౌసింగ్ మార్కెట్ రెండూ వెలవెలబోతుండగా, ఈ పరిస్థితులపై వస్తున్న విశ్లేషణలు మర�
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలతో రోజురోజుకు ఆదాయం తగ్గుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ
రియల్ఎస్టేట్ వ్యాపారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. రుణమాఫీ, రైతుబంధుతోపాటు ఆరు గ్యారెంటీల �
పైసా పైసా కూడబెట్టుకుని, పేద, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసుకున్న భూములే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. చెరువుల పరిరక్షణకు హైడ్రా పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేసింది.