రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైంది. గత రెండేండ్లుగా ఈ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. గతంలో రియల్ ఎస్టేట్ రంగం లో తెలంగాణ దూసుకుపోయిన
Real Estate | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రియల్ వ్యాపారం ఢమాల్ అయింది. దీంతో అత్యవసరాల కోసం ఆస్తులు అమ్ముకోవాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుంది. దీంతో చేసేదేమీ లేక ఒకరు తన సింగిల్ రూమ్ను లక్కీ డ్రా వేశాడు.
KTR | హైదరాబాద్ మెట్రో నుంచి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ గెంటివేత వెనుక 280 ఎకరాల భారీ భూ కుంభకోణం దాగి ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకొన్నందునే బీఆర్ఎస్కు మెజార్టీ ఎమ్మెల్యేలు సైతం గ్రేటర్ పరిధిలోనుంచే గెలిచారు. కానీ, కాంగ్రెస్ పాలన రావడంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్రంగం తిరోగమ
భారతీయ నిర్మాణ రంగాన్ని స్తబ్ధత ఆవరించింది. హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు గతంతో పోల్చితే తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనరాక్ విడుదల చేసిన తాజా ని
హైదరాబాద్ మహానగరంలో భూముల వేలం అంటే అంచనాలకు మించిన పోటీ.. రికార్డు ధరలు.. లెక్కకు మించిన ఆదాయం.. కానీ ఎకరం రూ.100 కోట్లు పలికిన ఇదే రాజధానిలో.. ఇప్పుడు చదరపు గజానికి రూ.2 వేలు పెరగడమే గగనంగా మారింది.
ఆ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐ నుంచి ఏసీపీ స్థాయి పోస్టింగ్లు కావాలంటే స్థానిక కాంగ్రెస్ నేతలనో, ‘బిగ్ బ్రదర్'నో ప్రసన్నం చేసుకుంటే చాలు.. ఏ డివిజన్లోని ఏ ఠాణాలో పోస్టింగ్ కావాలన్నా ఇట్టే వచ్చేస�
GST | కేంద్రం ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. నాలుగు శ్లాబులను రెండింటికి కుదించింది. ఈ మార్పుతో రియల్ ఎస్టేట్కు ఊతం లభిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. నిర్మాణరంగంలోన�
HMDA | అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారయ్యింది హెచ్ఎండీఏ అధికారుల పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే హెచ్ఎండీఏలో అడుగు పెట్టిన ముఖ్య నేత అనుచరుల తీరుతో అధికారుల తలు పట్టుకు�
‘ముందు కొంటాను. ఆపై లాభానికి అమ్ముకుంటాను’ అని అతిగా ఆశపడి రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ! కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు నేర్చుకునేదీ ఎక్కువే!! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ర�
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై గోద్రెజ్ కన్నేసింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ)కు చెందిన 7.8 ఎకరాల భూమిని ఈ-వేలం ద్వారా విక్రయించగా, రూ.547 కోట్లకు సదరు సంస్థ కొన్నది మరి. ఎకరం రూ.70 కోట్లు పలక�
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పదే పదే చెబుతున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని, తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆక